దేశంలో సంచలన విజయం సాధించిన బీజేపీ మరోసారి భారతదేశ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. భారత ప్రధాని నరేంద్రమోడి కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న వారికి ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) నుండి ఫోన్కాల్స్ అందాయి. పిఎంఒ ఫోన్లు చేసిన వారిలో తెలంగాణనుంచి కిషన్ రెడ్డి, కర్ణాటకనుంచి సదానంద గౌడ ఉన్నారు. నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, అనుప్రియ పటేల్, రాందాస్ అథావలే, మిత్రపక్ష నేత …
Read More »జగన్ ను కలిసిన కుమార మంగళం బిర్లా..పెట్టుబడులు పెట్టనున్నారా?
ఏపీలో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలికి తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా జగన్ జగన్ అనే వస్తుంది.ఆంధ్రరాష్ట్ర ప్రజలు అంతగా నమ్మినారు కాబట్టే వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారు.ఈ ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన అన్యాయాలు,అక్రమాలుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.జగన్ గెలిచిన తరువాత ఢిల్లీ వెళ్లి మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని కలిసిన విషయం అందరికి తెలిసిందే.చర్చలు ముగిసిన తరువాత …
Read More »ప్రధాని నరేంద్రమోదీ జగన్ భుజం తట్టి ఏం చెప్పాడో తెలుసా..?
దేశ రాజధాని ఢీల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ చేరుకున్న జగన్.. నేరుగా లోక్కల్యాణ్మార్గ్లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి …
Read More »వైఎస్ జగన్ కు ఢిల్లీలో ఘన స్వాగతం
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ …
Read More »రేపు ప్రధానితో వైఎస్ జగన్ భేటీ..ప్రధాన అజెండా ఇదేనా
వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ …
Read More »టీడీపీ నేతలే లగడపాటిని పరుగెత్తించి కొట్టే అవకాశం.. మాజీ ఎంపీ కదా పోలీస్ ప్రొటక్షన్ తీసుకోవచ్చు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నేతృత్వంలోని ఎన్డీఏయేతర పార్టీల నేతలు ఈరోజు భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈభేటీ అనంతరం మధ్యాహ్నం 3గంటలకు వీరంతా ఈసీని కలవనున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర సమస్యలను పరిష్కరించాలని, ఈవీఎంల పనితీరులోని అనుమానాలున్నాయంటూ వీరంతా ఈసీని కోరతున్నారు. అయితే ఏపీలో ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితి …
Read More »ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే
నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …
Read More »ఇవే ప్లేఆఫ్స్ కి అర్హత సాధించిన జట్లు…!
ఇండియన్ ప్రీమియర్ లీగ్..భారత్ లో ఒక బడా ఈవెంట్ అని చెప్పుకోవాలి.ఎందుకంటే బెట్టింగ్ రాయుళ్ళు కి ఇది పెద్ద ఆట కుర్రకారు మొత్తం ఎంజాయ్ చేసే గేమ్ ఇది.అయితే నిన్న జరిగిన చివరి మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి అయింది.కేకేఆర్ పై ముంబై గెలవడంతో అనుకోకుండా హైదరాబాద్ జట్టు నాలుగో ప్లేస్ కైవసం చేసుకుంది.ఇప్పుడు ఈ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు ఎలా వచ్చాయో మనం తెలుసుకుందాం.. ముంబై …
Read More »ఢిల్లీలో ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా టీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్క్ కేటీఆర్ హ్యాష్ట్యాగ్తో …
Read More »బాబు అడ్డగోలు మాటలు..పీకే దిమ్మతిరిగే కౌంటర్
సీనియర్ నాయకుడు అయినప్పటికీ, అడ్డగోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్రదర్శిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. స్థాయిని దిగజార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయనకు…ఆయన స్థాయిని గుర్తు చేస్తూ కౌంటర్ ఇచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేతల టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ …
Read More »