బార్లీ నీళ్లు తాగితే కలిగే ఉపయోగాలు చాలా ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… శరీరంలోని వేడి బయటకు పోతుంది కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి రక్తసరఫరా మెరుగుపడుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి చెడు కొలెస్ట్రాలు కరిగిస్తుంది..
Read More »చేపలు తినడం వల్ల అనేక లాభాలు
చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. 2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. 3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. 4. విటమిన్ డి లభిస్తుంది. 5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే …
Read More »లస్సీతో లాభాలు
లస్సీతో లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం -లస్సీలో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియా తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. – లస్సీలోని కాల్షియం, ప్రోటీన్స్ కండరాలకు శక్తిని,పెరుగుదలను ఇస్తాయి. – లస్సీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోకుండా ఉంటుంది. – లస్సీలో ఉండే లాక్టిన్, విటమిన్ D ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
Read More »ఖాళీ కడుపుతో వాటిని అస్సలు తినకూడదు
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మంచి ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. అయితే ఏ ఆహారాన్ని ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలిసుండాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ద్రాక్ష, నిమ్మకాయలు, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. పరగడుపున టీ లేదా కాఫీ తాగినా ఎసిడిటీ సమస్యలొస్తాయి. కారం, మసాలా ఆహారాలు ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. ఖాళీ కడుపుతో అరటి పండు, సోడా, కూల్డ్రింక్స్ …
Read More »నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ప్రముఖ వైద్యులు, హైదరాబాద్ నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీలోని కృష్ణా జిల్లా పెదముత్తేవికి చెందిన కాకర్ల సుబ్బారావు 1925 జనవరి 25న జన్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందారు. నిమ్స్ డైరెక్టర్గా పని చేశారు. 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
Read More »రోజూ సైకిల్ తొక్కితే
రోజూ సైకిల్ తొక్కితే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగిపోతుంది రోగనిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి
Read More »సజ్జలతో లాభాలు ఎన్నో..?
శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది వేసవిలో చెమటకాయలు రాకుండా అడ్డుకుంటుంది. అజీర్తి చేసిన వారు రోజుకు 3 పూటలు ఒక గ్లాస్ చొప్పున నిమ్మరసం కలిపి తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పిని తగ్గిస్తుంది ఫొలేట్, నియాసిన్, విటమిన్ E లభిస్తుంది
Read More »మెంతులతో లాభాలు
మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు సమస్యలు తగ్గుతాయి ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి శ్రీ బాలింతల్లో …
Read More »ఇది తాగితే కిడ్నీలో రాళ్లుండవు..?
మీకు కిడ్నీల్లో రాళ్లున్నాయా..?. కిడ్నీ సమస్యలతో మీరు బాధపడుతున్నారా..?. అయితే ప్రతి రోజుకి 2-3లీటర్ల నీరు తాగాలని తెలిసినా చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. నార్మల్ నీళ్లు బోర్ కొడితే, లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ చేసుకోండి. వాటర్ బాటిల్ లో లెమన్ ముక్కలు వేయండి. గంట నుండి 4 గంటల వరకూ ఫ్రిజ్ లో ఉంచండి, కావాలనుకుంటే కీరా, పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ …
Read More »మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి
మీకు పొడి దగ్గు వస్తోందా? ఇలా చేయండి కొంతమందికి ఏ కాలమైనా పొడి దగ్గు వస్తుంటుంది కానీ, సింపుల్ గా దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అల్లం టీతో దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి పాలలో మిరియాల పొడి వేసుకొని తాగితే దగ్గు తగ్గుతుంది తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయం తాగాలి
Read More »