మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ మహిళతో తన భర్త అసహజ రీతిలో సెక్స్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలో నివసిస్తున్న 30 ఏళ్ల అధికారిణికి 2020లో స్థానికుడితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యను అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండేవాడు. అంతే కాకుండా ఆమెకు ఇష్టం లేకుండా అసహజ శృంగారం చేసేవాడు. వద్దని ఆమె ప్రతిఘటించిన ప్రతీసారి ఆమె ఛాతీపై గన్ …
Read More »బన్నీకి ఎంత కట్నం ఇచ్చారు?: అల్లు అర్జున్ మామ ఏం చెప్పారో తెలుసా!
అల్లుడిగా అల్లు అర్జున్( బన్నీ)కి వందకు వంద మార్కుల ఇస్తానని అతడి మామ (బన్నీ సతీమణి స్నేహరెడ్డి తండ్రి) చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ బన్నీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని.. బన్నీ పాన్ ఇండియా స్టార్గా ఎదగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్నేహరెడ్డితో 2011లో బన్నీకి వివాహం జరిగింది. …
Read More »విశాఖలో దారుణం..నిండు గర్భిణీ అని కూడా చూడకుండా వరకట్న వేధింపులు
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం జరిగింది.నిండు గర్భిణీ అని కూడా చూడకుండా భర్త, అత్త వరకట్న వేధింపులకు పాల్పడ్డారు.పుట్టింటి నుండి రూ.25 లక్షలు అదనపు కట్నం తేవకపోతే.. అబార్షన్ చేయించుకోవాలంటూ.. భర్త దామోదర్, అత్త లలిత కలిసి ఆమెపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టారు.అయితే అబార్షన్ కు ఆమె నిరాకరించింది.అయితే తల్లీ కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకొని మరీ ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి.. కారులో ఆ గర్భిణీపై దాడి చేశారు.ఆ …
Read More »దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వివాదం..
ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ …
Read More »