బాలీవుడ్, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో …
Read More »బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్కు తన తాత 26,440 హెరిటేజ్ షేర్లను గిఫ్ట్గా ఇచ్చినట్లు లోకేశ్ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …
Read More »బందరులో భిక్షమడుగుతున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మహిళ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …
Read More »రోడ్డు మీద డ్రామా చేస్తున్న బాబును అరెస్ట్ చేస్తే జనసేనానికి కోపం వచ్చిందే..!
అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు …
Read More »బెంజి సర్కిల్ వద్ద బాబు హైడ్రామా…రోడ్డుపై బైఠాయింపు…!
గత 20 రోజులుగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రభుత్వ విప్ పిన్నెల్లి పై దాడి ఘటన తర్వాత మరో హైడ్రామాకు బాబు తెరలేపారు. విజయవాడలో బెంజి సర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు..అనంతరం సీపీఐ రామకృష్ణ, ఇతర జేఏసీ నేతలతో కలసి ఆటోనగర్ వద్ద బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే …
Read More »వాహ్…క్యాసీన్ హై…అమరావతిలో పార్టనర్ల పర్ఫ్మారెన్స్ అదరహో..!
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా రంగంలోకి దిగారు. తొలుత చంద్రబాబు అమరావతి ఆందోళనలకు శ్రీకారం చుడితే…ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజధాని రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. అసెంబ్లీలో ఏపీకి మూడు రాజధానులు ఉండచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటన చేయగానే…బాబుగారు రంగంలోకి దిగిపోయారు. నా బంగారు బాతు అమరావతిని చంపేస్తారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడు.. అమరావతిలో జరుగుతున్న …
Read More »చంద్రబాబు ఇసుకదీక్షలో హైలైట్ ఈ పసుపు బ్యాచ్దే..!
ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ..టీడీపీ అధినేత చంద్రబాబు గారు విజయవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టారు. బాబుగారు ఏం చేసినా..ఈవెంట్ తరహాలో నిర్వహిస్తారు కనుక..షరా మామూలుగా ఇసుక దీక్షను కూడా ఈవెంట్ తరహాలో జరిపారు. పాపం ఆ మధ్య బాబుగారి ఓదార్పు యాత్రకు టీడీపీ నేతలు చేతిలో డబ్బులు వదిలించుకుని మరీ జనాలను తరలించి మీరు ఓడిపోవడం ఏంటయ్యా…అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టించి …
Read More »చంద్రబాబు అక్రమం నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం…!
ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై నిర్మించిన చంద్రబాబు అక్రమ నివాసం కూల్చివేతకు రంగం సిద్ధం అయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై సీరియస్గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంలో అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేయించింది. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన వరదల నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న అనేక భవనాలతో పాటు చంద్రబాబు అక్రమ నివాసం కూడా మునిగిపోయింది. దీంతో వరద ముంపు భయంతో …
Read More »కత్తులతో తెలుగు తమ్ముళ్ల వీరంగం..పల్నాడులో బయటపడిన బాబు బండారం..!
పల్నాడులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ…పునరావాస కేంద్రాలు తెరిచి…ఛలో ఆత్మకూరు అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడిన సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో జరిగిన వ్యక్తిగత కక్షలకు రాజకీయ రంగు పులిమి వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేశాడు. అయితే పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పునరావాస కేంద్రాల్లోని టీడీపీ కార్యకర్తలను వాళ్ల ఊళ్లకు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ వివాదం సద్దుమణిగింది. అయితే పల్నాడులో టీడీపీ …
Read More »