హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ తీవ్రమైన ట్రోలింగ్ కి దారి తీసింది. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న పాయల్.. తాజాగా ఆ ఫొటోషూట్పై స్పందించింది. ఫొటోషూట్ అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పింది. ‘ఈ ట్రోల్స్ నా కుటుంబం ఇబ్బంది పడింది. ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నన్ను కోరింది. అయితే.. నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి ఉందని అమ్మతో చెప్పాను’ అని …
Read More »Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్
ఊహించినట్టే 13వ వారంలో Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే మానసు దూరమవుతున్నానన్న బాధే ఆమెలో ఎక్కువ ఉన్నట్లు కనిపించింది. మరోవైపు పింకీ వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తంగా 13 వారాలకు దాదాపు రూ.25 లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
Read More »దుమ్ము లేపుతున్న బంగార్రాజు Latest Song Promo
మనం, ప్రేమమ్ సినిమాలలో తన తండ్రితో కలిసి సందడి చేసిన నాగ చైతన్య ఇప్పుడు బంగార్రాజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవల చైతూకి సంబంధించిన టీజర్ విడుదల కాగా,ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తుండగా, మూవీ ప్రమోషన్స్ జోరుగా పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. …
Read More »యువత మతిని పొగొడుతున్న రెహనా పండిట్ అందాలు
Mahesh అభిమానులకు Bad News
ప్రస్తుతం Tollywood లో ఒకవైపు లెజండరీ నటులు అనారోగ్యంతో మరణిస్తుంటే మరోవైపు హీరోలు పలు సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం తర్వాత అడివి శేష్, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ ఇలా పలువురు స్టార్స్ ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారనే వార్త ఆందోళన కలిగిస్తుంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మహేష్ …
Read More »రికార్డులను Break చేసిన బాలయ్య “అఖండ”
Tollywood నటసింహం బాలకృష్ణ- హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాబోతుంది. ఇక, ఈ సినిమా తెలంగాణ, ఏపీలో రూ.46.38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. రెస్టాఫ్ భారత్లో రూ.4.40కోట్లు, ఓవర్సీస్ రూ.2.47 కోట్ల బిజినెస్ జరిగిందట. మొత్తంగా రూ. 53.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. సినిమా బ్రేక్ ఈవెన్ …
Read More »పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero
Tollywood Youth Icon స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అదే నెల 12న నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిపే ఈ ఫంక్షన్కు పుష్ప మేకర్స్ ప్రభాసు అతిథిగా ఆహ్వానించారని తెలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈవెంటికి వస్తే.. సినిమాకు కలిసొచ్చే అంశమని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై …
Read More »మాళవికా మోహనన్ కి గాయాలు
కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ సినిమా షూటింగులో గాయపడింది. ఈ కేరళ భామ చేతికి, ఈ కాలికి దెబ్బలు తగిలాయి. ఈ ఫోటోలను మాళవికా సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ బాలీవుడ్ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైందట. ఇక, సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన మాళవికా.. విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో సందడి చేసింది.
Read More »జై బాలయ్య అంటున్న అల్లు అర్జున్
హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. …
Read More »YSRCP ప్రభుత్వంపై నిర్మాత సురేష్ బాబు అసహనం
ఏపీలో మూవీ టికెట్లపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ‘అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమని ఆదుకుంటామని చెబుతూనే ఉన్నాయి. ఆ మాటల్లో ఉన్న ఆ సమన్వయం.. చేతల్లో కనిపించడం లేదు. అది మేము గట్టిగా ప్రయత్నించకపోవడం వల్లనా? లేకపోతే వాళ్లు మమ్మల్ని సైడ్ చేస్తున్నారా? అన్నది తెలియడం లేదు’ అని చెప్పారు.
Read More »