Home / Tag Archives: finance health and family wealfare minister of telangana (page 4)

Tag Archives: finance health and family wealfare minister of telangana

బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదు: మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి …

Read More »

సానియాకి టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సలహా!

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి మనకు తెల్సిందే..ఈ క్రమంలో తాను మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్న ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమాచారంతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో రోజూ ఏదోక అంశంపై పోస్టులు పెడుతూ ప్రజలకు సజ్జనార్ చేరువగా ఉంటారు. ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ అధికారుల్లో …

Read More »

గాంధీ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్

భార‌త జాతిపిత మహాత్మా గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 75 ఏండ్ల క్రితం స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఇదే రోజున‌ గాంధీని గాడ్సే చంపార‌ని, అప్పుడే ఈ దేశంలో ఉగ్ర‌వాదం త‌న క్రూర రూపాన్ని చూపింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. గాంధీజీ 75వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. జాతిపిత‌ సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. గాంధీ ఆశ‌యాల‌ను ఆచ‌రిద్దామ‌ని, శాంతి, మ‌త …

Read More »

ప్రజల బతుకులు మారాలి

దేశంలో ఆయా ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు మహాత్ముడు అందరికీ గుర్తుటారన్నారు. శాంతి, సామరస్యంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అంతటి మహానీయుడు హత్యకు గురికావడం దేశానికి దురదృష్టకరమన్నారు. …

Read More »

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సీఎం కేసీఆర్ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. ఈ స‌మావేశానికి ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువురు అధికారులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో పాటు బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను కేసీఆర్ ఖ‌రారు చేయనున్నారు. 3వ తేదీన మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం …

Read More »

స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …

Read More »

ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ

ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.

Read More »

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో …

Read More »

సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ శ్రీశ్రీశ్రీ పోచమ్మ ఆలయ కమిటీ సౌజన్యం సుమారు రూ.85 లక్షలతో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆలయ కమిటీ హాల్ ను ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కమిటీ హాల్ స్థలాన్ని ఏళ్లుగా …

Read More »

బీఆర్ఎస్‌లో చేర‌నున్న ఒడిశా మాజీ సీఎం

ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీలో చేర‌నున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ కండువా క‌ప్పుకోనున్నారు. గిరిధ‌ర్ గ‌మాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివ‌రాజ్ పాంగి, ఇత‌ర నాయ‌కులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గిరిధ‌ర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కుమారుడు శిశిర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat