తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఐదురోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలుకాబోతున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ యూసుఫ్గూడ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇంటింటికీ 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు …
Read More »గ్రేటర్ హైదరాబాదీలకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ప్రస్తుతం 60 శాతం బస్సులే తిరుగుతుండగా పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి వంద శాతం బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ ఆర్టీసికి 3,750 బస్సులుండగా లాక్ డౌన్ అనంతరం కేవలం 1,650 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. రోజూ 16-17 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ …
Read More »గ్రేటర్ లో 3 రోజులు.. 28,436 మందికి వరద సహాయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వమిస్తున్న రూ.10 వేల సాయం పంపిణీ మూడోరోజు కొనసాగింది. గ్రేటర్ పరిధిలో గురువారం 11,103 మందికి రూ.11.10 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. మంగళ, బుధవారాల్లో 17,333 మందికి రూ.17.33 కోట్లు అందింది. గురువారం పంపిణీ చేసిన సాయంతో కలిపి 28,436 మందికి …
Read More »గ్రేటర్ పోరులో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. …
Read More »ఆశించిన ఫలితం రాలేదు : మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వచ్చిన స్థానాలకు అదనంగా మరో 20 నుంచి 25 స్థానాలు వస్తాయని ఆశించామని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని వెల్లడి అయింది. 10 -15 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి …
Read More »భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరుల్లో భారీ మెజార్టీ
సంగారెడ్డి జిల్లాలోని మూడు డివిజన్లలోనూ గులాబీ గుబాళించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ఈ మూడు డివిజన్లలో 4 నుంచి 6వేలకు పైగా ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు వచ్చింది. ఈ మూడు డివిజన్లకు మంత్రి హరీశ్రావు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీలు …
Read More »GHMC Results Update-ఎంఐఎం గెలిచిన స్థానాలివే..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్పురా, రామ్నస్పురా, దూద్బౌలి, కిషన్బాగ్, నవాబ్సాహెబ్కుంట, శాస్త్రీపురం, రెయిన్బజార్, లలితబాగ్, బార్కాస్, పత్తర్గట్టి, పురానాపూల్, రియాసత్నగర్, అహ్మద్నగర్, టోలిచౌకి, నానల్నగర్, చౌవ్నీ, తలాబ్చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో …
Read More »GHMC Results Update-ఇప్పటి వరకు టీఆర్ఎస్ గెలిచిన స్థానాలివే.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మొత్తం 150 డివిజన్లకు గానూ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ 70 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 30, ఎంఐఎం 45 స్థానాల్లో లీడ్లో ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. మెట్టుగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి సునీత, యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ గెలుపొందగా, ఆర్సీపురంలో టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నగేశ్ విజయం సాధించారు. డబీర్పురా, మెహిదీపట్నం డివిజన్లలో ఎంఐఎం, …
Read More »GHMC Results Update-తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం
1. ఆర్సీపురంలో టీఆర్ఎస్ ఆధిక్యం 2. పటాన్చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యం 3. చందానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 4. హఫీజ్పేట్లో టీఆర్ఎస్ ఆధిక్యం 5. హైదర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 6. జూబ్లీహిల్స్లో టీఆర్ఎస్ ఆధిక్యం 7. ఖైరతాబాద్లో టీఆర్ఎస్ ఆధిక్యం 8. ఓల్డ్బోయిన్పల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 9. బాలానగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం 10. చర్లపల్లిలో టీఆర్ఎస్ ఆధిక్యం 11. కాప్రాలో టీఆర్ఎస్ ఆధిక్యం 12. మీర్ పేట్-హెచ్ బీ కాలనీలో …
Read More »GHMC Results Update-మీడియాకు అనుమతివ్వండి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియాకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ పలు కౌంటింగ్ సెంటర్ల వద్దకు మీడియాను అనుమతించని పరిస్థితి ఏర్పడింది. కౌంటింగ్కు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో కౌంటింగ్ సెంటర్ల వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారాన్ని పలువురు మీడియా ప్రతినిధులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు మీడియా ప్రతినిధులకు …
Read More »