Home / Tag Archives: Health and Family Welfare (page 5)

Tag Archives: Health and Family Welfare

సింగరేణి సంస్థపై బీజేపీ సర్కారు కుట్రలు

సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More »

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్‌ రెడ్డి, డాక్టర్‌ డి.నాగార్జున్‌… అలాగే న్యాయవాదులు కాసోజు …

Read More »

పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న పరస్పర బదిలీల(మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్స్‌)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం రాత్రి ఉత్తర్వుల(జీఓ నెంబర్‌ 21)ను జారీ చేశారు. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల 1 నుంచి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(ఐఎ్‌ఫఎంఐఎస్‌) ద్వారా …

Read More »

బీసీల ఆత్మ‌గౌర‌వం పెంచింది కేసీఆర్ స‌ర్కార్ – శుభప్రద్ పటేల్

వెనుక‌బ‌డ్డ కులాల్లో పుట్ట‌డ‌మే అదృష్టంగా భావించే ప‌రిస్థితులు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. బీసీలు రాజ‌కీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ముందుకు తీసుకుపోవాల‌నే త‌ప‌న సీఎం ప‌డుతున్నార‌న్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ mchrd లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ భవనాల నిర్మాణం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్ తలసాని, …

Read More »

సర్కారు దవాఖానల్లో మార్చురీల ఆధునికీకరణ – రూ.32.54 కోట్లతో 61 ఆసుపత్రుల్లో పనులు

మనిషి బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా తగిన గౌరవం లభించాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత. చివరి మజిలీని ప్రశాంతంగా నిర్వహించడం కనీస మర్యాద, కృతజ్ఞత. రాష్ట్రంలో ఏ కారణం వల్లనైనా మరణించిన వ్యక్తి పార్థివ దేహానికి గౌరవంగా అంత్యక్రియలు జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేసింది. సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించడం, పార్థీవ రథాల ద్వారా …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, జడ్చర్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి  జన్మదినం (ఫిబ్రవరి 3వ తేదీన) సందర్భంగా  జడ్చర్ల నియోజకవర్గ సర్పంచుల సంఘం  గౌరవ రాజ్యసభ ఎంపీ   సంతోష్ రావు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ని రాజపూర్ మండల కేంద్రం, మాచారం గ్రామాల్లో మరియు జడ్చర్ల డిగ్రీ …

Read More »

MGNREGS అమలులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 2022 …

Read More »

తెలంగాణ బీజేపీ నేతలను చెడుగుడు ఆడుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మేము అవినీతి చేసినమని మీరు (బీజేపీ నేతలు) అంటున్నరు. మీరు మెరిగే కుక్కలని మేము అంటం. తెలంగాణ వట్టిగనే నిర్మాణం అయిందా! కోట్లు, లక్షల లంచాలు ఇచ్చే బిల్డింగ్‌ అనుమతులు.. ఇప్పుడు టీఎస్‌బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి లంచం లేకుండానే ఇస్తున్నాం. దీనికి చట్టం చేసినం. …

Read More »

అబద్ధాల ప్రధాని.. చెత్త ప్రభుత్వం

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్‌లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు …

Read More »

కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉంది

కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉందని ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్ గా మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించారు.రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌ను పట్టించుకోవడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఏడేళ్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat