విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఈయాత్ర 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జిల్లాలో ఉంటుంది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా స్వామీజీ జిల్లాలోని పుణ్యక్షేత్రాలతో పాటు హరిజనవాడలను కూడా సందర్శిస్తారు. విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు హైందవ ధర్మం ప్రాధాన్యతను వివరిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం హైందవ సంప్రదాయాలను ప్రబోధిస్తూ ముందుకు …
Read More »చింతమడక గ్రామాన్ని సందర్శించిన విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర..!
తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ సరస్వతి శనివారం నాడు సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకను సందర్శించారు. స్వామివారికి స్థానిక శివాలయం అర్చకులు, గ్రామసర్పంచ్, ప్రజలు, చిన్నారులు మేళతాళాలతో స్వామివారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజల …
Read More »ఉమ్మడి మెదక్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామవారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 16, శనివారం నాడు కొమురవెల్లి మల్లన్నస్వామిని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా పూజలు చేశారు. తొలిసారి కొమురవెల్లికి విచ్చేసి స్వామివారికి …
Read More »సిద్ధిపేట్లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి అపూర్వ స్వాగతం..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్లో యాత్ర ముగించుకుని నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక …
Read More »హైదరాబాద్లో జలవిహార్ను సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా సాగుతోంది. గత ఆరు రోజులుగా జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజు నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తున్న స్వామివారు పూజల అనంతరం భక్తుల ఆహ్వానం మేరకు వారి ఇండ్లలో జరిగే పాదపూజల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 7న నెక్లెస్ రోడ్లోని జలవిహార్ను శ్రీ …
Read More »సికింద్రాబాద్ గణేశుడికి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి ప్రత్యేక పూజలు..!
హైదరాబాద్ నగరంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర ఆద్యంతం ఆధ్మాత్మికంగా సాగుతోంది. ప్రతినిత్యం జూబ్లిహిల్స్లోని రామరాజు నివాసంలో ఈ శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహిస్తూ, తదనంతరం వివిధ దేవాలయాలను దర్శిస్తూ, భక్తుల ఇండ్లలో పాదపూజల కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ సికింద్రాబాద్ గణేష్ ఆలయాన్ని శ్రీ స్వాత్మానందేంద్ర దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ …
Read More »శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..!
హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హైదరాబాద్లో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారిని రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకుని ఆశీస్సులు పొందారు. నవంబర్ 6, బుధవారం సాయంత్రం ఫిల్మ్నగర్లోని సువర్ణభూమి శ్రీధర్ స్వగృహంలో జరిగిన పాదపూజల కార్యక్రమంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు పాల్గొన్నారు. స్వామివారిపై పూలవర్షం కురిపిస్తూ, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి శ్రీధర్ …
Read More »కుందన్బాగ్లో శ్రీ స్వాత్మానందేంద్రకు అపూర్వ స్వాగతం..ఘనంగా పాదపూజలు..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర.. హైదరాబాద్ నగరంలో ఆద్యంతం ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని చాటుతూ..విజయవంతంగా సాగుతోంది. జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు స్వయంగా భక్తుల ఇండ్లలో పాదపూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు నవంబర్ 5, మంగళవారం నాడు కుందన్బాగ్లోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమనోహర్ రెడ్డి …
Read More »హైదరాబాద్లో దిగ్విజయవంతంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి మలివిడత హిందూ ధర్మ ప్రచారయాత్ర హైదరాబాద్ నగరంలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. నవంబర్ 5 , మంగళవారం నాడు. జూబ్లిహిల్స్లోని జలవిహార్ రామరాజుగారి నివాసంలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అద్భుతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య …
Read More »చందానగర్ శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి..!
హిందూ ధర్మ ప్రచారాయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జలవిహార్ రామరాజు నివాసంలో రెండు రోజులుగా శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపూజలు చేస్తూ, వివిధ ఆలయాలను దర్శిస్తున్నారు. ఇవాళ స్వామివారు చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారు పాల్గొన్నారు. స్వామివారి ఆగమనం సందర్భంగా అర్చకులు, ఆలయ అధికారులు పూలవర్షం కురిపిస్తూ, …
Read More »