తెలుగు వెండి తెరపై కేరళ కుట్టీల హవా నడుస్తోంది. ఇప్పటికే కీర్తీ సురేష్ అనుపమా పరమేశ్వరన్లు వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. మరో భామ లైన్లోకి వచ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశమే న్యాచురల్ స్టార్ నానితో రావడం ఆచిత్రం సక్సెస్ కావడం.. ఆతర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్రత్ర చిత్రం పర్వాలేదనిపించింది. దీంతో అమ్మడికి తర్వాతి అవకాశం ఏకంగా పవన్ కళ్యాణ్తో నటించే అవకాశం వచ్చింది. …
Read More »నైజాంలో రవితేజ ఫస్ట్ టైమ్
మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి …
Read More »సనాది హత్యే.. శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై నమ్మలేని నిజాలు
నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై …
Read More »హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ భారత్ జట్టులోకి
భారత్ జట్టుకి ఎంపికవడం తనకి మాటల్లో చెప్పలేనంత సంతోషానిచ్చిందని హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షిరాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్తో మూడు టీ20ల సిరీస్ కోసం ఈ యువ పేసర్ని భారత సెలక్టర్లు సోమవారం ఎంపిక చేశారు. హైదరాబాద్లో ఆటో నడుపుకుంటున్న మహ్మద్ గౌస్ కుమారుడైన షిరాజ్ని ఈ ఏడాది ఐపీఎల్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ రూ.2.6 కోట్లకి వేలంలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో మంచి …
Read More »హైదరాబాద్ లో సెక్స్ రాకెట్..
బాగ్య నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్…..ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను …
Read More »ప్రపంచంలోనే నంబర్వన్ స్థానం…. శంషాబాద్ ఎయిర్పోర్టు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2016లో ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించినందుకు (5-15 మిలియన్ల కేటగిరీ) ప్రపంచంలోనే నంబర్వన్ స్థానం దక్కింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో ఈ గుర్తింపు లభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) సంస్థ బుధవారం (అక్టోబర్ 18) తెలిపింది. మారిషస్లోని పోర్ట్లూయిస్లో జరిగిన సదస్సులో ఈ అవార్డును ఏసీఐ డైరెక్టర్ అంగేలా …
Read More »హైదరాబాద్ కు సన్నిలియోన్
జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్కి పరిచయమైన సన్నిలియోన్కి ఇక్కడి ఇండస్ట్రీలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో తెలిసిందే. ఆమెకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఉత్తర భారత దేశానికే పరిమితం కాదు… సౌతిండియాలోనూ సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వున్నారని కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఫంక్షన్లో పాల్గొనేందుకు సన్నిలియోన్ వస్తుందనే సమాచారం అందుకున్న ఫ్యాన్స్ ఆమెకన్నా ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే భారీ సంఖ్యలో …
Read More »ఇంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు
గ్రేటర్ హైదరాబాద్ రోడ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత అధ్వాన్నంగా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నగర రోడ్లు.గత పది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు సిటీ రోడ్లు అధ్వాన్నంగా మారాయి. వానొస్తుందంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుంభవృష్టి వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతున్నాయి. గుంతలు, పగుళ్లు వచ్చిన రోడ్ల కారణంగా వాహనదారులు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కోవాల్సి వస్తోంది. పరిస్థితులు …
Read More »పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య …. ఏం జరిగింది?
పెళ్లైన తెల్లారే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ఆర్ఎల్ నగర్కు చెందిన మాదినేని తిరుపతయ్య (23) పాల వ్యాపారం చేస్తూ నగరంలో స్థిరపడ్డాడు. అతడు అక్టోబర్ 1న కడప జిల్లా మైదుకూరుకు చెందిన రాజపుత్ర శివమల్లేశ్వరి (19)ని వివాహం చేసుకున్నాడు. మైదుకూరులో స్థానిక రాఘవేంద్రస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని …
Read More »వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …
Read More »