Home / Tag Archives: Indian politician

Tag Archives: Indian politician

తెలంగాణలో టీడీపీ వినూత్న కార్యక్రమం

 తెలంగాణలో టీడీపీ ఓ సరికొత్త కార్యక్రమం మొదలెట్టనున్నది. ఇందులో భాగంగా  రేపటి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రేపు ఉదయం సోమవారం నాడు 10గంటలకు టీడీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వివరించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …

Read More »

ఆసుపత్రిలో చేరిన శిబు సోరెన్

జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్… మాజీ సీఎం.. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన తాజా రాజ్యసభ సభ్యులు శిబు సోరెన్ అనారోగ్యంతో రాంచీలోని మేధాంత ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సమస్యతోపాటు లంగ్స్, కిడ్నీల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. 2006-10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు.

Read More »

‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’

తెలంగాణ రాష్ట్రంలో నిన్న బుధవారం జరిగిన ఖమ్మం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకొన్నాం. కంటి వెలుగు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమని ప్రకటించారు. ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని …

Read More »

తమిళనాడు అసెంబ్లీ నుండి గవర్నర్ వాకౌట్

త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ ర‌వి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ఆర్ ర‌వి ప్ర‌సంగం చేస్తున్న స‌మ‌యంలో డీఎంకే స‌భ్య‌లు ఇవాళ స‌భ‌లో గంద‌ర‌గోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్ర‌సంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రాసి ఇచ్చిన ప్ర‌సంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాల‌ని, గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో కొత్త‌గా జోడించిన అంశాల‌ను తీసివేయాల‌ని సీఎం …

Read More »

పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ కన్నుమూత

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత కేషరీనాథ్‌ త్రిపాఠి ఈ రోజు ఆదివారం ఉదయం  కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న తన నివాసంలో ఆదివారం ఉదయం 5 గంటలకు కన్నుమూశారు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మూడు పర్యాయాలు స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు.

Read More »

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న మాజీ సీఎం

 జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష పార్టీ అయిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు అయిన  ఫరూఖ్‌ అబ్దుల్లా ఆ పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్‌ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా.. ఎన్సీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నది.ఫరూఖ్‌ …

Read More »

మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఐటీ దాడులు

బీహార్‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి స‌మీర్ కుమార్ మ‌హాసేత్ ఇంట్లో ఇవాళ గురువారం ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీశాఖ‌కు చెందిన సుమారు 25 మంది స‌భ్యులు మంత్రి ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇంటితో పాటు ఆఫీసులోనూ సోదాలు జ‌రుగుతున్నాయి.త‌నిఖీల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

Read More »

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

 జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో …

Read More »

ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి

యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు  ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …

Read More »

ములాయం మృతి పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat