Home / Tag Archives: ipl (page 9)

Tag Archives: ipl

ఐపీఎల్ కి బజ్జీ దూరం

ఐపీఎల్  మాజీ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు మరో షాక్‌ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా యూఏఈకి వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వ్యక్తిగత కారణాలతో గత నెలలో జట్టుతో పాటు వెళ్లకుండా భారత్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం జట్టు సిబ్బంది 13 మంది కరోనా బారిన పడడం, రైనా స్వదేశానికి రావడంతో భజ్జీ కూడా ఈసారి లీగ్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు అతడి సన్నిహిత …

Read More »

కరోనా దెబ్బకు మూతబడిని బీసీసీఐ..ఐపీఎల్ ఎంత చెప్పండి !

ప్రపంచవ్యాప్తంగా ప్రజందరిని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్రదేశాలు సైతం ఈ వైరస్ ధాటికి తట్టుకోలేకపోతున్నారు. భారతదేశంలో అయితే నిన్నటివరకు కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్, మాల్స్ వంటివి మూసేసారు. తాజాగా కేంద్రం దేశంలో అన్ని స్కూల్స్, మాల్స్, పార్క్ లు ఇలా జనసంచారం ఉన్న అన్నీ ముసేయాలని నిర్ణయించింది. ఇక కరోనాకు సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. కాని తిరిగి మళ్ళీ …

Read More »

ఐపీఎల్ వాయిదాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు

కరోనా ప్రభావంతో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి విదితమే. ఏప్రిల్ పదిహేనో తారీఖు దాక ఐపీఎల్ వాయిదా పడింది. ఐపీఎల్ వాయిదా వేయడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. దాదా మీడియాతో మాట్లాడుతూ”ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ ను వాయిదా వేశాము. త్వరలోనే ఐపీఎల్ కు చెందిన షెడ్యూల్ ను విడుదల చేస్తాము. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ ముఖ్యమే. అందరూ ముఖ్యమే అని …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రద్దయిన భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్ !

ఐపీఎల్ రద్దు అయ్యిందని చెప్పి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు చేయడం జరిగింది. కరోనా వైరస్ భాదితులు ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిగతా రెండు మ్యాచ్ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !

యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …

Read More »

ఢిల్లీలో కూడా తలుపులు మూసేసారు..లక్నో వైపే అందరి చూపులు !

కరోనా ఎఫెక్ట్ ప్రస్తుతం మనుషులు కన్నా ఐపీఎల్ పైనే ఎక్కువ ప్రభావం చూపుతుందా అంటే నిజమనే చెప్పాలి ఎందుకంటే కరోనా జనం ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా సోకుతుందో. దాంతో ఈ ఐపీఎల్ ప్రమాదంగా మారింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బెంగళూరు తరహాలోనే ఈ మెగా ఈవెంట్ ను రద్దు చేసారు. అయితే ఐపీఎల్ మొదటి మ్యాచ్ ముంబై లో నిర్వహిస్తుండగా రెండవది 30న ఢిల్లీలో …

Read More »

ఐపీఎల్ ముంగిట రెండే దారులు..ఒకటి ఆపేయడం..లేదా తలుపులు మూసి ఆడుకోవడం !

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కరోనా దెబ్బకు ఎటూ కాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న వీసా ఆంక్షలు పరంగా చూసుకుంటే విదేశీ ఆటగాళ్ళు ఏప్రిల్ 15వరకు రావడానికి కుదరదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈ శనివారం ముంబై లో బీసీసీ నిర్వహిస్తున్న మీటింగ్ కు అన్ని జట్ల యాజమాన్యాలను రావాలని చెప్పింది. అయితే ప్రస్తుతం వీరిదగ్గర రెండే రెండు …

Read More »

మొదటిసారి జనాలు లేని ఐపీఎల్..సాకర్ రూట్ లోనే ఖాళీగా !

మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం ఇప్పటికే ఉంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని జనాలు లేకుండానే జరిగేలా కనిపిస్తుంది. ముంబై లో అయితే …

Read More »

2020 ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు లేనట్టేనా..?

మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం వస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పటికే ఇండియాలో 60కి పైగా కరోనా కేసులు నమోదు కావడమే కాకుండా మొత్తం, మీద 4వేల మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరోపక్క …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ కు ఆటంకం..హైకోర్ట్ లో అప్పీల్ !

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కు కొద్దిరోజులే సమయం ఉంది. మార్చి 29 నుండి ముంబై వాంఖడే వేదికగా చెన్నై, ముంబై మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ తో రెండు నెలల పాటు ఐపీఎల్ అభిమానులకు పండగే అని చెప్పాలి. మరోపక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సమయంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat