మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్టాప్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ల్యాప్టాప్ 4జీ నెట్వర్క్తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్లలో కొన్ని …
Read More »జియో సంచలన ఆఫర్
ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను …
Read More »