Home / Tag Archives: khammam (page 2)

Tag Archives: khammam

అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్

అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …

Read More »

జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ ప్రాజెక్ట్”

“జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న జాతీయ ప్రాజెక్ట్” ప్రధానమంత్రి భారతీ మాల పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొదటగా ప్రారంభం కానున్న ” ఖమ్మం- దేవరపల్లి” గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పశ్చిమగోదావరి మెట్ట ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది. సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం ప్రాంతాలకు జాతీయ రహదారి వరం కానున్నది. మా ప్రాంతంలో జాతీయ రహదారులు ఉన్నాయిగా …

Read More »

రూ.7.45కోట్లతో మున్నేరుపై చెక్ డ్యాం

తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు. వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు. నిండు …

Read More »

నాగలి పట్టిన మంత్రి పువ్వాడ..దీవించిన వరుణుడు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి …

Read More »

సూపర్‌.. మినిస్టర్‌..మంత్రి అజయ్‌ కృషికి జేజేలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్‌ నుండి కామన్‌ మ్యాన్‌ దాకా.. అందరినోటా అభినందనల మాట..అభివృద్ది..చిత్తశుద్ది..వ్యూహ చతురతకు అందరూ ఫిదా..ఉమ్మడిఖమ్మంపై తిరుగులేని ముద్ర.. అందరివాడుగా మారిన మంత్రి పువ్వాడ..సీనియర్లను మెప్పిస్తూ రాజకీయంగా రాటుదేలిన నేత..పువ్వాడపై యువనేత కేటీఆర్‌ ప్రశంసలు..   ఆయన నిజంగా సూపర్‌ మినిస్టరే. ముఖ్యమంత్రి నుండి కామన్‌ మ్యాన్‌ వరకు సీఎం టు సీఎం ఆయన కృషికి, వ్యూహచతురతకు, చిత్తశుద్దికి అసాధరణ విజయాలకు అభినందనలు …

Read More »

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.

Read More »

తెలంగాణలో పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో …

Read More »

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

 ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల జాబితాను ఇవాళ విడుద‌ల చేశారు. 1, 8 డివిజ‌న్లు ఎస్టీ జ‌న‌ర‌ల్, 32వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించారు. 22, 42, 59 డివిజ‌న్ల‌ను ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 40, 43, 52, 60 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు, 28, 29, 30, 33, …

Read More »

 భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలోని  భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.

Read More »

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat