తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. హనుమాన్ జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ మాలదారులు కాలినడకన తరలివస్తున్నారు. అంజన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండగట్టు కాషాయమయమయింది. ఆలయ పరిసరాలు జై శ్రీరామ్.. హనుమాన్ నామస్మరణతో మారుమోగుతున్నది.
Read More »కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ దంపతులు
జగిత్యాల జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జిల్లాలోని ప్రముఖ ఆలయం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావు ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు మందు ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. దర్శనానంతరం హరీశ్ రావు దంపతులకు అర్చకులు వేదాశీర్చనం అందజేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు …
Read More »జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …
Read More »పీకే ఫ్యాన్స్ పైత్యం ..జాతీయ జెండాకు ఘోర అవమానం..
జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఉదయం హైదరాబాద్ మహానగరంలో తన నివాసంలో పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా వీరతిలకం దిద్ది మరి ఆశీర్వదించి పంపించింది. అయితే పవన్ యాత్ర దాదాపు నూట యాబై కార్లతో భారీ ర్యాలీను నిర్వహించారు.ఈ ర్యాలీలో సందర్భంగా జాతీయ జెండాకు జనసేన …
Read More »