Home / Tag Archives: ktr (page 142)

Tag Archives: ktr

కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే Kp చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల …

Read More »

శాసనసభ సోమవారానికి వాయిదా

తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశమైన శాసనసభ ఇటీవల మరణించిన మాజీ శాసనసభ సభ్యులకు సంతాపం తెలిపింది. తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ …

Read More »

హై కోర్టుకు రాజాసింగ్ భార్య ఉషాబాయి

వివాదస్పద వ్యాఖ్యలతో ఇటీవల జైలు పాలైన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ  ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 25న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. ఆర్టికల్ 14, 21 లకు వ్య తిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేశారనే కేసులో కోర్టు …

Read More »

తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణలోని త్వరలోనే ఉపాధ్యాయులు మంచి శుభవార్త వినబోతారని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్  ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకే కాస్త ఆలస్యం జరుగుతోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 52,460 పోస్టులకు రాష్ట్ర ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే.. ఇందులో  20,899 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా  వచ్చాయి. అయితే తాజాగా  ఇటీవలే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన సంగతి కూడా మనకు తెల్సిందే ..ఈ నేపథ్యంలో  ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే నెలలో గ్రూప్-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి …

Read More »

మునుగోడు ఉప ఎన్నిక – బీజేపీకి షాక్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో మరోసారి బిజెపి కి చుక్కెదురైంది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను కాదని బిజెపి లో చేరిన చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ తిరిగి సొంత గూటికి చేరారు. ఇప్పటికే కాంగ్రెస్,బిజెపి ల నుండి గులాబీ గూటికి వలసల జోరు కొనసాగుతున్న నేపద్యంలో తాజాగా జరిగిన దోనిపాముల పరిణామం బిజెపి కి మింగుడు పడకుండా చేసింది.ఈ …

Read More »

ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మట్టి, గోమ‌యంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

నేటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఈ క్రమంలో సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. రాష్ట్రంలోని  మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ …

Read More »

బెంగళూరులో వరదలు.. కేటీఆర్‌ కౌంటర్‌

బెంగళూరు ఐటీ కారిడార్‌లోని కంపెనీలకు వరదల కారణంగా రూ.225 కోట్ల నష్టం వచ్చినట్లు బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పందించారు.  పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు తగినంత మూలధనం లేకపోతే ఇలాగే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘‘పట్టణ ప్రణాళిక పాలనలో మనకు సంస్కరణలు చాలా అవసరం. నేను చెప్పిన …

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంపల్లి నుండి దూలపల్లి వెళ్లే రోడ్డు అభివృద్ధి, నాలా నిర్మాణం, ప్రధానంగా మంచినీటి కనెక్షన్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి ద్వీపాల వంటి సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat