Home / Tag Archives: ktr (page 234)

Tag Archives: ktr

త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు: సీఎం కేసీఆర్

తెలంగాణలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 70 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని ఇందుకోసం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం జోనల్‌ చట్టం తీసుకొచ్చామన్నారు. జోనల్‌ విధానం అమలు కారణంగా ఖాళీల భర్తీ కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ‘‘ మేం చేయగలిగిందే చెబుతాం. కేంద్రం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి …

Read More »

ఎవ‌రు గ‌ట్టిగా మాట్లాడితే వాళ్లు దేశ‌ద్రోహులా- సీఎం కేసీఆర్

భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. బండి సంజ‌య్ ఇవాళ మాట్లాడుతూ.. తాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండా.. మిగ‌తా విష‌యాల‌న్ని మాట్లాడిండు. వ‌డ్ల గురించి మాట్లాడ‌కుండా.. సొల్లు పురాణం మాట్లాడిండు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దీన్ని బ‌ట్టే తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కేంద్రం మొండి వైఖ‌రి వీడ‌ట్లేదు. రైతుల ఉద్య‌మాలు కొన‌సాగుతున్నాయి. గ‌ట్టిగా నిల‌దీస్తే దేశ‌ద్రోహి. మ‌ద్ద‌తు …

Read More »

కేటీఆర్‌లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్‌

కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్‌ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్‌-19 వారియర్స్‌ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా …

Read More »

ప్రతిపక్షాల మాటలు విని రైతులు ఆగం కావొద్దు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. సోమవారం వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం తిరుమరాయపల్లి, రాయపర్తి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ప్రతిగింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం దొడ్డు రకం వరి ధాన్యాన్ని …

Read More »

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ సలహా

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. ఆయన ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ”కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి …

Read More »

దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా?

దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్‌లను వెంటనే విత్‌డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 41 …

Read More »

బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర …

Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు CM KCR నివాళులు

ఇటీవల మృతి చెందిన ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం శాంతమ్మ దశదిన కర్మకు హాజరైన సీఎం.. మహబూబ్‌నగర్ భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకొని శాంతమ్మ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిచారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, …

Read More »

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​, ఎండీ సజ్జనార్​ పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్​ను కోరారు. ఛార్జీల …

Read More »

TRS విజయ గర్జన సభ స్థలం పరిశీలన

టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 29 దీక్షా దివస్ న వరంగల్ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర నాయకులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి స్థల పరిశీలన చేసిన చేసిన ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్.వరంగల్ దేవన్నపేట లోని టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat