Home / Tag Archives: ktr (page 240)

Tag Archives: ktr

గెల్లుకు హుజురాబాద్ ప్రజలు బ్రహ్మరథం

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌మ్మికుంట మండ‌లం అంకుషాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక‌మంత్రి హ‌రీశ్‌రావుతో క‌లిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో గెల్లుకు గ్రామ‌స్తులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. డ‌ప్పు చప్పుళ్ల‌తో గెల్లుకు స్వాగ‌తం ప‌లికారు. హ‌రీశ్‌రావుతో పాటు పార్టీ నాయ‌కుల మీద పూల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అంకుషాపూర్ గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాన‌న్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ …

Read More »

గెల్లు గెలుపుకోసం ఏకంగా భద్రాచలం నుండి

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీమీద ఉన్న అభిమానం అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ప్రచారానికి  ప్ర‌కాశ్‌ను భ‌ద్రాచ‌లం నుంచి హుజూరాబాద్‌కు న‌డిపించింది. సైకిల్ కు జెండాలు కట్టుకుని హూజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామ‌గ్రామాన తిరుగుతూ ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడు. అలా అని ఆయ‌న పార్టీలో లీడ‌రేం కాదు సామాన్య కార్య‌క‌ర్త‌. ఏమి ఆశించ‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడంటే ప్ర‌కాశ్ కు టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ల ఉన్న అభిమానం వెల‌క‌ట్ట‌లేనిది. ప్ర‌కాశ్‌ను …

Read More »

ఈటలరాజేందర్ కు ఓటమి భయం

ఈటలరాజేందర్ కు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతాననే ఫస్ట్రేషన్ లో నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నడు. అరేయ్‌.. ఓరేయ్ అంటున్నడు. కూలగొడత, కాలబెడతా అంటున్నాడ‌ని ఆర్థిక‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్‌ రావు అన్నారు. గురువారం వావిలాలలో మంత్రి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఓటమి భయంతో ఈట‌ల‌ విపరీత వాఖ్యలు చేస్తున్నారని, ఫస్ట్రేషన్ లో నోరు జారి మాట్లాడుతున్నార‌ని మంత్రి అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు ఏడేండ్ల‌లో కేంద్రంలో …

Read More »

దళిత బంధు పై బీజేపీ కుట్ర – ఎమ్మెల్యే అరూరి

తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి తీసుకొచ్చిన పథకం దళిత బంధు పథకాన్ని బీజేపీ కుట్రలు చేసి ఆపిందని అన్నారు జమ్మికుంట రూరల్ ఇంచార్జి వర్ధనపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు బుధవారం జమ్మికుంట మండలంలోని మాచనపల్లి మరియు నాగంపేట దళిత కాలనిలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య మరియు గాదరి కిషోర్ తో కలిసి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడ్తు తెలంగాణ రాష్ట్ర …

Read More »

TRS విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ దాస్యం.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా, టిఆర్ఎస్ నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వ‌హించనుంది. న‌గ‌ర స‌మీపంలో భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేసేందుకు శ్రీ‌కారం చుట్టారు. అందులో భాగంగా న‌గ‌రంలో శాయంపేట‌, భ‌ట్టుప‌ల్లి, క‌రీమాబాద్‌, తిమ్మాపురం శివార్ల‌లోని ఖాళీ స్థ‌లాల‌ను ప్ర‌భుత్వ చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, వరంగల్ మహా నగర మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి రాష్ట్ర పంచాయతీరాజ్, …

Read More »

గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని ఆరా

సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు. గాంధీ దవాఖానలో బుధవారం ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. …

Read More »

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్‌ పునః ప్రారంభ ముహూర్త పత్రికను దేవస్థానం ఈవోకు అందజేశారు. ముహూర్త పత్రికను స్వామి పాదాల చెంత ఉంచాలని సూచించారు. త్రిదండి రామానూజ చినజీయర్‌ స్వామి స్వదస్తూరితో ముహూర్త పత్రిక రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా 10వేల మంది రుత్వికులతో సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. హోమాన్ని చినజీయర్‌ స్వామి పర్యవేక్షిస్తారని చెప్పారు. మరికొద్ది సేపట్లో సీఎం …

Read More »

దళిత ద్రోహి ఈటల రాజేందర్‌-MLA క్రాంతి కిరణ్‌

దళిత బంధును అడ్డకుంటున్న దళిత ద్రోహి ఈటల రాజేందర్‌ అని అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. మంగళవారం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఈటల దిష్ట బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్రంలోని దళితులపై ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల …

Read More »

యాదాద్రిలో సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని మంగ‌ళ‌వారం ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం సీఎం కేసీఆర్‌తో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను వేద పండితులు ఆశీర్వ‌దించారు. సీఎం కేసీఆర్ వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, …

Read More »

దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుంది

హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును బీజేపీనే అడ్డుకుందని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. దళిత బంధును అడ్డుకున్న ఈటెలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. దేశమే సీఎం కేసీఆర్ బాటలో నడిచే రోజు రాబోతుందన్నారు. దళితబంధు కొత్త పథకం కాదని, ఏడాది క్రితమే అమలైందన్నారు. కులరహిత సమాజం, ఆర్థిక ఇబ్బందులు లేని సమాజం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat