ఆ వ్యక్తికి సుమారు 35 ఏళ్లు ఉంటాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో గానీ ఎదురుగా వస్తున్న రైలుకు దండం పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య విగతజీవిగా మారాడు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పట్టాలపైకి రావడాన్ని గుర్తించిన రైలు ఇంజిన్ లోకో పైలట్ …
Read More »రైల్వేలో భారీ నియామకాలు
కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ఏఎల్పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 10123 మంది ఏఎల్పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.
Read More »