మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి. భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే …
Read More »తండ్రిపై పగబట్టిన కూతురు.. ఆమె చేసిన పనికి అంతా షాక్..
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తాజాగా ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలిసి అంతా కంగుతిన్నారు. ఇంతకీ ఆ కూతురు ఎందుకిలా చేసిందంటే.. కూతురు ప్రేమించిన వ్యక్తితో తిరగడం తెలుసుకున్న ఆ తండ్రి ఆమెను హెచ్చరించాడు.. ఆమె పట్టించుకోలేదు. కోపంతో కొట్టాడు.. ఖాతరు చేయలేదు. బుజ్జగించాడు.. వినలేదు.. పైగా ప్రేమకు అడ్డుచెప్తున్నాడని తండ్రిపై పగ పెంచుకుని తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని …
Read More »చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు
మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు విషయమై మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.బాబ్లీపై పోరాట కేసులో త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్లు తెలిసింది. అయితే ఈ కేసు విషయమై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని ఓ హిందీ పత్రిక గురువారం కథనాన్ని వెలువరించింది. నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి …
Read More »