త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో …
Read More »ఈ యువనేత సీఎం కావాలంటే…తెలుగువారిని ప్రసన్నం చేసుకోవాలి
ఆసక్తిని రేకెత్తిస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. శివసేన యూత్ వింగ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆదిత్య ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో వివిధ భాషల్లో వర్లీ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారాయన. నమస్తే వర్లీ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వర్లీలో ఇప్పుడీ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇదిలాఉండగా, నిన్న ఆదిత్య నామినేషన్ దాఖలు చేశారు. …
Read More »ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..సంఖ్య పెరిగే అవకాశం
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో దాదాపు 16 మంది మృతి చెందారు. నగరంలోని కొంద్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య …
Read More »మహారాష్ట్రలో మోసం..రైతులకు తెలియకుండానే వారి భూములు తాకట్టు
మహారాష్ట్రలో ఒక చక్కెర కర్మాగారం ఉంది.దీని పేరు గంగఖేడ్ సుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్.దీనికి త్నాకర్ గుత్తే ప్రమోటర్ గా వ్యవరిస్తున్నారు.ఈ కంపెనీకి చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువగా చేరుకునే పండిస్తారు అయితే ఈ పంట మొత్తాన్ని రైతుల నుండి ఈ కంపెనీ కొనుగోలు చేస్తుంది.ఈ విధంగా కొనుగోలు చేస్తూ సుమారు 600మంది రైతుల భూ వివరాలు సేకరించడమే కాకుండా వారికి తెలియకుండా వాటిని పంట, రవాణా పథకం కింద …
Read More »స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేసినందుకు లక్ష బహుమతి??
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …
Read More »పోలీసులు షాక్…గతజన్మలో ఆమె నాభార్య అంటూ అత్యాచారం
గత జన్మలో నువ్వు నా భార్యవి అంటూఓ సాధువు మహిళని అత్యాచారం చేయడం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని థానేకి చెందిన సాయిలాల్ జెధియా అనే వ్యక్తి తాను దైవస్వరూపాన్నంటూ కొన్నాళ్లుగా ప్రజలను మోసం చేస్తుండేవాడు. మంత్రాలతో క్యాన్సర్ వంటి రోగాలను నయం చేస్తానంటూ ప్రజల నుంచి లక్షల్లో డబ్బు దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ సాయిలాల్ వద్దకు సాయం కోసం వెళ్లింది. కానీ అతను గత జన్మలో నువ్వు …
Read More »