పుదుచ్చేరిలోని కరైకల్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్కు తన …
Read More »గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అర్హత మార్కులు తగ్గింపు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన సుమారు 47 వేల పోస్టుల్లో 25 వేల పోస్టులు భర్తీ అవుతాయని అధికారుల అంచనా.లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో… మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది.దీనివల్ల ఆయా …
Read More »