Minister Jogi Ramesh : పబ్లిక్లో పచ్చిగా బూతులు మాట్లాడుతున్న చంద్రబాబుది బూతుల పార్టీ కాక మరి ఏంటని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ… నరసాపురంలో సీఎం జగన్ మాట్లాడిన మాటలపై టీడీపీ సైకోలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు పబ్లిక్ లో పచ్చిగా బూతులు …
Read More »