మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఈయనకు సుమారు 200కోట్లు ఆస్థి ఉందని తేలింది. ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం ఏముంది. కన్న కూతురుకి దూరమయిపోయి చివరికి ఒక ముద్దాయిగా సమాజంలో ముద్ర వేయించుకున్నాడు. కిరోసిన్ అమ్మకంతో మొదలుపెట్టిన తన వ్యాపారం ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసి మంచి స్థాయికి వచ్చాడు. బిల్డర్ గా మారి రియల్ …
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »మిర్యాలగూడలో పట్టపగలే దారుణ హత్య
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్య జరిగింది. ప్రణయ్ అనే యువకుడిని పట్టపగలు నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో ప్రణయ్ మరణించాడు. 6 నెలల కిందే ప్రణయ్కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. భార్య గర్భవతి కావటంతో హాస్పిటల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తీ ప్రణయ్ పై కత్తితో దాడిచేసి హతమార్చాడు. దీంతో భార్య షాక్ కు గురైంది. అమృతని …
Read More »