Home / Tag Archives: Modi (page 21)

Tag Archives: Modi

బీజేపీలో పావులు కదుపుతున్న బండి సంజయ్ వర్గం

తెలంగాణ బీజేపీలో ఆధిపత్య రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర బీజేపీ మీద పట్టుకోసం బండి వర్గం – కిషన్ రెడ్డి వర్గం నువ్వా నేనా పావులు కదుపుతున్నారు. తెలంగాణ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు చేసిన వ్యాఖ్యలు పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు అద్దం పడుతోంది. మరోవైపు రాజా సింగ్ బండి సంజయ్ వర్గంలో చేరడంతో చలికాలంలో …

Read More »

గల్ఫ్ కార్మికుల ఉసురుపోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం…

గల్ఫ్ కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన రెండు సర్కులర్ల ను వెంటనే ఉపసంహరించుకోవాలి . గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతి పాదాన లేకున్నా భారత ప్రభుత్వం భారత ప్రవాసీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు తగ్గించడం చాల బాధాకరమైన విషయం. స్వదేశంలో సరైన వేతనాలు లేక భార్యా పిల్లలను వదిలి లక్షలు అప్పుచేసి గల్ఫ్ లో పది రూపాయలు సంపాదించుకుంటామని వస్తే …

Read More »

ర‌జ‌నీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

తమిళనాడు సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల నీది మ‌య్య‌మ్ అనే పార్టీని స్థాపించ‌గా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న పార్టీపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 14 లేదా 17 …

Read More »

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్‌

ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్‌. బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మండ‌ల్ ఖాన్ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తృణ‌మూల్ పార్టీ ఎంపీ సౌగ‌త రాయ్‌, అధికార ప్ర‌తినిధి కునాల్ ఘోష్ స‌మ‌క్షంలో సుజాత మండ‌ల్ తృణ‌మూల్‌లో చేరారు. ఆమెకు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా సుజాత మాట్లాడుతూ.. బీజేపీ కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని …

Read More »

రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కంగనా భేటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆదివారం కంగనా రనౌత్‌ కలిశారు. ఆమెతో పాటు సోదరి రంగోలీ, ‘తేజస్‌’ చిత్రబృంద సభ్యులు ఉన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘తేజస్‌’లో కంగనా రనౌత్‌ పైలెట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్ర్కిప్ట్‌ను రక్షణ మంత్రికి అందజేయడంతో పాటు ఆయన ఆశీర్వాదాలు, సినిమాకు కావాల్సిన అనుమతులు కోరినట్టు కంగనా తెలిపారు.

Read More »

తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ షాక్

తమ ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పలు సూచనలు చేసింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉండేలా చూడాలని తమ ఖాతాదారులకు ఇండియా పోస్టు స్పష్టం చేసింది. వినియోగదారులు తమ పోస్టు ఆఫీస్ ఖాతాలో కనీస నిల్వ రూ. 500 ఉంచనట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇండియా పోస్ట్ తెలిపింది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాదారులు శుక్రవారం నుంచి కనీస నిల్వ రూ. 500 నిర్వహించాల్సి …

Read More »

ప్ర‌ధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధాని న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ఉద‌యం లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేస్తుండ‌టం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేప‌ట్టాల్సి ఉండే.. ప్ర‌స్తుత‌మున్న …

Read More »

రైతులు టెర్రరిస్టులు కాదు-మంత్రి కేటీఆర్

వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు.  రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్ల‌కార్డును కేటీఆర్ ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం …

Read More »

ప్రధాని మోదీకి షాక్

ఉత్తరప్రదేశ్‌ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్‌ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్‌ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్‌ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …

Read More »

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న 46 వేల కేసులు నమోదవగా, నిన్నటికంటే 2.12 శాతం తక్కువగా 45 వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 91 లక్షలకు చేరువయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 90,95,807కు చేరాయి. ఇందులో 4,40,962 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 85,21,617 మంది బాధితులు డిశ్చార్జీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat