గరుడవేగతో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ సక్సెస్ బాట పట్టారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్పై మళ్లీ పవర్ చూపించాడు. తాజాగా రిలీజై మంచి విజయాన్ని నమోదుచేసిన ఈ చిత్రం ప్రవీణ్సత్తారు దర్శకత్వంలో తెరకెక్కగా శ్రద్దాదాస్, పూజాకుమార్ ఇందుల కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విడుదలైన అన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్ టాక్తో ప్రదర్శితమవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఈ చిత్రంలో నటించిన ప్రతి …
Read More »కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య
కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్ బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …
Read More »సనాది హత్యే.. శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై నమ్మలేని నిజాలు
నగరానికి చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, కుట్రపూరితంగానే సనా భర్త నదీమ్ ఆమెను హత్య చేశాడని ఆమె తల్లి, సోదరి ఆరోపించారు.‘పోలీసులు నదీమ్పై చర్యలు తీసుకోకపోవడం వల్లే నా కుమార్తె హత్యకు పథకం వేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరించాడు. సనా శరీరంపై బూట్లతో తన్నిన మరకలు, ముఖంపై …
Read More »టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మంత్రుల కుమారులు నటి ప్రత్యూషను మూడుసార్లు రేప్..
సినీ నటి ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్యేనని.. తన బిడ్డపై మూడుసార్లు అత్యాచారం జరిగిందని.. చివరికి చంపేయాలని నోట్లో విషం పోశారని ప్రత్యూష తల్లి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రత్యూషపై మూడుసార్లు అత్యాచారానికి పాల్పడిన వారిలో టీడీపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కుమారులు వున్నారని.. సిద్ధార్థ్ రెడ్డిపై మాత్రం కేసు నమోదైందని తెలిపారు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని సిద్ధార్థ్ మోసం చేశాడని.. అతనెలా ప్రత్యూషపై ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని …
Read More »దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో.. తీర్పు ఇదేనా
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. ఘజియాబాద్లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు.. నుపూర్, రాజేష్ తల్వార్కు కేసు నుంచి ఊరట లభించింది. 2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి …
Read More »తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా అద్భుతం
తల్లీకూతుళ్లు ఒకేసారి తల్లులయితే? నిజంగా అద్భుతం కదూ. సిరియాకు చెందిన ఓ తల్లి, ఆమె కూతురు ఇలాగే ఒకేసారి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. 42 ఏళ్ల ఫాతిమా బిరిన్సీ, ఆమె కుమార్తె 21 ఏళ్ల గేడ్ బిరిన్సీ టర్కీలోని కొన్యా నగరంలో సిజేరియన్ ద్వారా ఒకే సమయంలో పిల్లలకు జన్మనిచ్చారు. టర్కీకి చెందిన న్యూస్ వెబ్సైట్ ఎన్సాన్హబెర్ ఈ వార్తను ముందుగా ప్రచురించింది. తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా …
Read More »కొడుకు మరణం తట్టుకోలేక కన్నతల్లి…
తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడీ జమాల్పూర్కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ …
Read More »