Home / Tag Archives: mumbai

Tag Archives: mumbai

రాహుల్ ను పెళ్లి చేసుకుంటా అంటున్న బాలీవుడ్ మోడల్

ప్రముఖ మోడల్ , బాలీవుడ్‌ నటి  షెర్లిన్‌ చోప్రా   గురించి తెలియని వారు ఉండరు. బోల్డ్‌ లుక్‌ తో నెట్టింట రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కాగా, తాజాగా నటి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది.షెర్లిన్‌ ఇటీవలే ముంబై  …

Read More »

చుక్కలను తాకుతున్న టమాట  ధరలు

దేశవ్యాప్తంగా కూరగాయల  ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట  ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు   పలు నగరాల్లో రూ.160 పలుకుతున్నది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని   షాజహాన్‌పూర్‌లో   అత్యధికంగా కేజీకి రూ.162గా ఉంది. ఇక హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో   టమాట ధర గురించి చెబితే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో కిలో టమాట …

Read More »

పోలీసులను ఆశ్రయించిన సచిన్

టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన పేరు, ఫొటోతో పాటు వాయిస్ను ఓ డ్రగ్ కంపెనీ తమ వెబ్ సైట్ లో వినియోగించి ప్రజలను మోసం చేస్తోందని సచిన్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద నకిలీ ప్రకటన చేసిన వ్యక్తులపై ముంబై పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది …

Read More »

తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.

Read More »

మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ  మృతి

జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ  (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ   గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి  కి గతంలో ఆమె చైర్‌ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్‌ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.

Read More »

KAVITHA: ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత

KAVITHA: పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన ఎమ్మెల్సీ కవితను……భారాస ముంబయి యూనిట్ నాయకులు స్వాగతం పలికారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు సమీపంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను మ‌హారాష్ట్రలో కూడా అమ‌లు చేయాల‌ంటూ ఆ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మ‌హారాష్ట్ర అభివృద్ధికి భారాస కీలక పాత్ర పోషిస్తోందని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర పక్క …

Read More »

ఫిబ్రవరి 25న ముంబై కి ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబైలో ఫిబ్రవరి 25న జరగనున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023కు  హాజరుకానున్నారు. 2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం అనే అంశంపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాధాన్య తలను ఆమె వివరించనున్నారు.

Read More »

ఆ కళ్లద్దాలు విజయ్‌వే.. రష్మిక పిక్ వైరల్.. సంతోషంలో ఫ్యాన్స్!

ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక తళుక్కుమన్నారు. దీంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక లవ్‌లో ఉన్నారని అందుకే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారని హల్‌చల్‌ అవుతోంది. తాజాగా నెట్టింట రష్మిక షేర్ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరూ కలిసే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు నెటిజన్లు. దీంతో ఏకంగా ఇద్దరూ కలిసిఉన్న ఫొటో …

Read More »

లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …

Read More »

వారసులకు బాధ్యతలు పంచిన ముకేష్‌ అంబానీ

5జీ సర్వీసులపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్‌‌ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్‌ చేస్తామని చెప్పారు. రిలయన్స్‌ ఏజీఎం మీటింగ్‌ ముకేష్‌ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్‌ నాటికి దేశంలోని ప్రతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat