గోవా రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ కి చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ అయిన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని… ప్రధాని నరేంద్ర మోదీ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు బీజేపీలో …
Read More »మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
తాము అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్.. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …
Read More »పశ్చిమ బెంగాల్ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు
పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
జార్ఖండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్కు సూచించిన సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలో సీఎం హేమంత్ సోరెన్ సస్పెన్షన్పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు …
Read More »కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …
Read More »కామారెడ్డిలో మంత్రి నిర్మలా సీతారామన్
తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …
Read More »ఐస్క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చిన బుడ్డోడు.. నెటిజన్ల ఫిదా!
టర్కిష్ ఐస్క్రీమ్ విక్రేతలు కస్టమర్లకు వెంటనే ఐస్క్రీమ్ ఇవ్వకుండా వారితో కాసేపు ఆడుకుంటు ఉంటారు. చిన్నారులకు అయితే మరీ ఎక్కువగా ఏడిపిస్తుంటారు. దీంతో ఎవరికైనా విసుగురాక తప్పదు. అయితే ఓ బుడ్డోడు మాత్రం ఐస్క్రీమ్ విక్రేతకే ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఆ బాబు ఏం చేశాడో తెలుసా.. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. ఐస్క్రీమ్ తినడానికి కస్టమర్లు వెళ్లే వారు వెంటనే వారి చేతిలో పెట్టకుండా చేతికి ఇచ్చినట్టే ఇచ్చి …
Read More »గణపతికి గరిక ఎందుకు పెడతారు..?
సహజంగా దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. …
Read More »భార్యను రోడ్డుపై బట్టల్లేకుండా నిలబెట్టి.. స్నానం చేయించి..
మహారాష్ర్టలోని పుణెలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యను అందరిముందు బట్టలు లేకుండా నగ్నంగా నిలబెట్టి స్నానం చేయించాడు. డబ్బు మీద విపరీతమై ఆశ ఉన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పిన మాటలు విని ఓ మాంత్రికుడితో క్షుద్రపూజలు చేయించాడు. ఇందుకు అతడి తల్లిదండ్రులు కూడా సహకరించారు. చూట్టూ ఉన్న వారు సైతం ఈ ఘోరాన్ని చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ ముందుకు వచ్చి …
Read More »దేశంలోని విపక్షాలన్నీ ఒప్పుకుంటే ఆయనే బలమైన ప్రధాని అభ్యర్థి..?.. ఎవరతను..?
దేశంలో రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్..బీజేపీ దేశాన్ని ఆగం పట్టిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పాలనతో ఆగమైన దేశాన్ని తాజాగా గత ఎనిమిదేండ్లుగా పాలిస్తున్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు డెబ్బై ఐదేండ్లు వెనక్కి తీసుకెళ్తుంది అని ఇటు పొలిటికల్ క్రిటిక్స్.. అటు విపక్ష పార్టీలైన ఆర్జేడీ,జేడీయూ,సీపీఐ,సీపీఎం,టీఎంసీ,టీఆర్ఎస్ ,ఎస్పీ,బీఎస్పీ,డీఎంకే లాంటి పార్టీలన్ని విమర్శిస్తున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయం రావాలని.. అందుకు దేశంలోని పార్టీలన్నీ కల్సి రావాలని …
Read More »