కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు …
Read More »ఇండియాలో సంచలనం
కేవలం 23 రోజుల్లోనే ఓ దోషికి ఉరిశిక్ష వేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో UP-ఘజియాబాద్ పరిధిలోని పోక్సో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. స్నేహితుడి కూతురిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడం ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు లభించడంతో అతడికి మరణశిక్ష విధించింది. గతేడాది డిసెంబర్ 29న ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును పోలీసులు కోర్టులో సమర్పించారు.
Read More »గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత
గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …
Read More »దేశంలో 22లక్షలు దాటిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..
Read More »మహారాష్ట్రలో కొత్తగా 3,214కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.గత ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,214కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,39,010 కి చేరుకుంది.గడిచిన ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం 6,531మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.ఒక్క ముంబైలోనే ఆరవై ఎనిమిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.మరోవైపు థానేలో 26వేల కేసులు నమోదయ్యాయి.
Read More »ఢిల్లీలో గెలుపు ఎవరిదీ..?
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలింది. కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ కూడా తమదంటే తమదే అధికారమని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో టైమ్స్ నౌ పోల్ లో నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం డెబ్బై సీట్లలో యాబై రెండు శాతం ఓట్ల షేర్ తో 54-60స్థానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ …
Read More »రౌండప్ -2019: ఏప్రిల్ లో జాతీయ విశేషాలు
ఏప్రిల్ 8న జాతీయ విద్యాసంస్థలో మేటిగా ఐఐటీ మద్రాస్ ఏప్రిల్ 11న 350నదులను శుద్ధి చేయడానికి ఎన్జీటీ నిర్ణయం ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ జరిగి వందేళ్ళు కావడంతో తపాలా బిళ్ల,నాణేం విడుదల ఏప్రిల్ 17న టిక్ టాక్ యాప్ పై మద్రాస్ హైకోర్టు నిషేధం ఏప్రిల్ 23న చైనా నుంచి పాలు,పాల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం పొడిగింపు ఏప్రిల్ 26న 2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల …
Read More »2019 రౌండప్-ఫిబ్రవరి నెల నేషనల్ హైలెట్స్
ఈ ఏడాదిలో ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ పది రోజుల తర్వాత 2020సంవత్సరానికి మనమంతా స్వాగతం పలుకుతాం. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న విశేషాల గురించి తెలుసుకుందాము ఫిబ్రవరి 15న పాకిస్థాన్ దేశానికి అత్యంత ప్రాధాన్య దేశ హోదాను భారత్ ఉపసంహరించుకుంది ఫిబ్రవరి 19న డీజిల్ ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ గా మార్చిన మొట్ట మొదటి రైలును ప్రధానమంత్రి …
Read More »చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నిత్యం ఏదో ఒక చర్యతో వార్తల్లో నిలుస్తున్న సంగతి విదితమే. నిన్న తమిళనాడు తరహా పంచె కట్టుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన మోదీ తాజాగా చెన్నై సమీపంలోని మామల్లపురం బీచ్ లో చెత్త ఎత్తుతూ వార్తల్లో నిలిచారు. ఈ రోజు శనివారం ఉదయం దాదాపు ఆర్థ గంటపాటు బీచ్ లో వాకింగ్ చేసిన మోదీ బీచ్ లో ఉన్న చెత్తను ఎత్తిన …
Read More »