Home / Tag Archives: national (page 19)

Tag Archives: national

దళిత వ్యక్తి నమిలిన ఆహారాన్ని తిన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే!

కులవివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత ప్రయత్నం చేశారు. దళిత పూజారి స్వామి నారాయణ్ నమిలిన ఆహారాన్ని ఆయన తిని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజపేటలో చోటుచేసుకుంది. అక్కడ నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి, ఈద్‌ మిలాన్‌ ఉత్సవాల్లో స్వామి నారాయణ్‌కు ఎమ్మెల్యే జమీర్‌ఖాన్‌ తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత స్వామి నారాయణ్‌ ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోతే …

Read More »

కరోనా ఉదృత్తి -భారత్ కు సౌదీ అరేబియా షాక్

గత కొన్ని వారాలుగా దేశంలో  కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Read More »

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇండ్లపై సీబీఐ దాడులు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి నమోదైన కేసులో లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్‌, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు …

Read More »

గ్యాస్‌ బండ మరింత భారం

పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో …

Read More »

కొవ్వు తీయించుకోవాలని చేసిన సర్జరీ ఫెయిల్.. హీరోయిన్‌ మృతి

మరింత అందంగా కనిపించాలని ప్రయత్నించిన ఓ యంగ్‌ హీరోయిన్‌ జీవితం అనూహ్యంగా ముగిసిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కొవ్వు తీయించుకునేందుకు జరిగిన సర్జరీ ఫెయిల్‌ కావడంతో 21 ఏళ్ల కన్నడ నటి చేతనరాజ్‌ మృతిచెందింది. సర్జరీ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతోనే తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్‌ అనంతరం చేతనకు లంగ్స్‌లో వాటర్‌ చేరడంతో హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చేతన మృతిచెందినట్లు తెలుస్తోంది. వైద్యుల …

Read More »

కుమారుడి మృతి.. కోడలికి దగ్గరుండి మళ్లీ పెళ్లిచేసిన అత్తమామలు!

కొడుకు కరోనాతో చనిపోవడంతో అత్తమామలే దగ్గరుండి కోడలి మరో పెళ్లి చేయించారు. అంతేకాకుండా తమ కుమారుడి పేరిట ఉన్న ఇంటిని కూడా కోడలికే రాసిచ్చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. రిటైర్డ్‌ బ్యాంక్‌ ఎంప్లాయి యుగ్ ప్రకాశ్‌ కుమారుడు ప్రియాంక్‌ కరోనాతో మరణించాడు. అతడికి భార్య ప్రియాంక, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రియాంక్‌ మృతి చెందిన నేపథ్యంలో కోడలి జీవితం ఇక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో అత్త, …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో  గత రోజులుగా  కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న  మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే.  తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం  19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా  కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. నిన్న గురువారం 3275 మంది పాజిటివ్‌లుగా తేలారు.ఈ రోజు కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, …

Read More »

దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు

దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం  2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

Read More »

బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాదు

దేశంలో బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. ఓ జాతీయ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో పీకే పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. రాబోయే ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌ను థ‌ర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్ర‌శ్నించ‌గా..అది కుదిరే ప‌నికాదు. థ‌ర్డ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat