Home / Tag Archives: national (page 31)

Tag Archives: national

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన నిర్ణయం

 అన్నదాత‌లు విజ‌యం సాధించారు. ఎట్ట‌కేల‌కు కేంద్రం దిగివ‌చ్చింది. నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించింది. మూడు కొత్త వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి నిర్ణ‌యాల్లోనూ వెన‌క్కి త‌గ్గ‌ని మోదీ స‌ర్కార్‌.. అన్న‌దాత‌ల ఆగ్ర‌హానికి త‌లొగ్గింది. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు.. నూత‌న సాగు చ‌ట్టాల‌ను రైతులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. …

Read More »

దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది. ఇక …

Read More »

BJPకి గట్టి షాక్

ప‌శ్చిమ బెంగాల్‌లో ప‌లువురు కాషాయ పార్టీ నేత‌లు రాజీనామా చేసి పాల‌క‌ టీఎంసీ గూటికి చేరుతున్న క్ర‌మంలో తాజాగా బెంగాలీ న‌టి, పార్టీ నేత స్ర‌వంతి ఛ‌ట‌ర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు. బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్త‌శుద్ధి, ప్ర‌ణాళిక‌లు లేవ‌ని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నాన‌ని స్ర‌వంతి ఛ‌ట‌ర్జీ స్ప‌ష్టం చేశారు.మ‌రోవైపు …

Read More »

దేశంలో విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాటలు

దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జెడ్పీ‌ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్‌లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ..విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిదన్నారు. విద్యయే సకల భోగాలను, కీర్తిని, …

Read More »

మళ్లీ MODI నే నెం-1

అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో …

Read More »

BJPకి నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ Good Bye

బీజేపీ ప్రాథమిక సభ్యత్వం వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ తెలిపారు. చాలా కాలంగాపార్టీ తనను నిర్లక్ష్యం చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీతో తన అనుబంధాన్ని వదులుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసానని తెలిపారు. బీజేపీ నుంచి వైదొలగాలనే నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజానీకం కోసం తాను పోరాడాలనుకుంటున్నానని, బీజేపీలో కొనసాగుతూ ఆ పని చేయడం సాధ్యం కాదని …

Read More »

ఉచిత రేషన్‌ ఈ నెలకే ఆఖరు: కేంద్రం

ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్‌ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …

Read More »

దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు

దేశ ప్రజలకు కేంద్రం దీపావళి పండుగ వేళ తీపి కబురు వినిపించింది. దాదాపు ఏడాదిగా అరకొర సందర్భాల్లో పెంచడమే తప్ప తగ్గించని పెట్రో ధరలను ఎట్టకేలకు తగ్గించింది. పెట్రోలుపై లీటరుకు రూ.5, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబరు 4 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోలు (రూ.5) కన్నా డీజిల్‌పై రెట్టింపు …

Read More »

అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ పార్టీ హావా

పశ్చిమ బెంగాల్ లో జరిగిన  అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణ‌మూల్ పార్టీకి బీజేపీ ఇవ్వ‌లేక‌పోయింది. కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్‌హ‌టా స్థానంలో టీఎంసీ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. బీజేపీ స్థాన‌మైన దిన్‌హ‌టాలో ఈసారి టీఎంసీ త‌ర‌పున ఉద‌య‌న్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్య‌ర్తి అశోక్ మండ‌ల్‌పై .. ఉద‌య‌న్ సుమారు ల‌క్ష‌న్న‌ర ఓట్ల మెజారిటీతో …

Read More »

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఘోర పరాభ‌వం ఎదురైంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్ల‌ను కోల్పోయింది. మండి లోక్‌స‌భ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థి ప్ర‌తిభా సింగ్‌.. బీజేపీ అభ్య‌ర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు ప‌ది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియ‌ర్ కుషాల్ ఓట‌మి పాల‌య్యారు. ఇక ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బ‌ల్ అసెంబ్లీ స్థానాల‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat