విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …
Read More »ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్
క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల రాకపై విధించిన ఆంక్షలను మరింత సడలించింది. స్టేడియాల్లో 25 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన బీసీసీఐ.. తాజాగా 50శాతం ప్రేక్షకులు వచ్చేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు టికెట్ నిర్వహణ చూసే ‘బుక్షో’ ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి అన్నిరకాల కరోనా రూల్స్ను ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ …
Read More »బుక్ మై షోలో ఐపీఎల్ టికెట్లు.. టికెట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతంటే..?
త్వరలో ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్ రేట్ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. …
Read More »