Home / Tag Archives: newzland (page 3)

Tag Archives: newzland

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్-రిజ‌ర్వ్ డే-ఎందుకంటే..?

 ఈరోజు భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ ప్రారంభంకానున్న‌ది. సౌతాంప్ట‌న్‌లోని ఏజియ‌ల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు అంతా స‌న్న‌ద్ద‌మైంది. నిజానికి ఈ ఫైన‌ల్ మ్యాచ్‌.. లార్డ్స్ మైదానంలో జ‌ర‌గాల్సి ఉంది. కానీ మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల వేదిక‌ను సౌతాంప్ట‌న్‌కు మార్చారు. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత టెస్ట్ చాంపియ‌న్‌షిప్ చివ‌రి మ‌జిలీకి చేరింది. 2019లో ఈ చాంపియ‌న్‌షిప్‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. 9 జ‌ట్ల‌తో …

Read More »

మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా

కివీస్ వికెట్ కీపర్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న  ఆటగాడు టిమ్ సైఫెర్ట్ కరోనా బారిన పడ్డాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారత్ విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ జరిపిన ఆర్టీపీసీఆర్   పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్లోకి తరలించారు. కొవిడ్ నెగిటివ్ వచ్చాక సైఫెర్ట్ను న్యూజిలాండ్ పంపిస్తారు. ఇక ఐపీఎల్  లో …

Read More »

పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …

Read More »

పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ నిరాశ‌జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 165 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిన టీమిండియా.. ప్ర‌త్య‌ర్థిని త్వ‌ర‌గా ఆలౌట్ చేయ‌లేక‌పోయింది. దీంతో 348 ప‌రుగులు చేసిన కివీస్‌.. కీల‌క‌మైన 183 ప‌రుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భార‌త బ్యాటింగ్ లైన‌ప్ గాడిన ప‌డ‌లేదు.మూడోరోజు ఆట‌ముగిసేస‌రికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్య‌ర్థి కంటే 39 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. టాపార్డ‌ర్‌లో …

Read More »

ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్

కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Read More »

కివీస్ గడ్డపై మయాంక్ రికార్డు

వెల్లింగ్టన్‌ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు. ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. …

Read More »

ఇషాంత్ రీఎంట్రీ

కివీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల పదిహేనో తారీఖున నేషనల్ క్రికెట్ అకాడమీలో జరగనున్న ఫిటినెస్ టెస్ట్ కు ఇషాంత్ శర్మ హజరు కానున్నాడు. ఒకవేళ ఈ టెస్ట్ లో ఇషాంత్ శర్మ నెగ్గుతాడు అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న ఇషాంత్ శర్మ జనవరి ఇరవై ఒక్కటో తారీఖున …

Read More »

14వేల క్లబ్ లో రోహిత్

టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి పద్నాలుగు వేల పరుగులను సాధించిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. కివీస్ తో జరుగుతున్న ఐదో టీ20లో ముప్పై ఒకటి వ్యక్తిగత పరుగుల దగ్గర రోహిత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో పద్నాలుగు వేల పరుగులను పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డును లిఖించుకున్నాడు. అయితే అత్యధిక పరుగులు …

Read More »

ఒకే ఒక్కడు కేఎల్ రాహుల్

టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సంచలనం సృష్టించాడు. ఇందులో భాగంగా బైలేటరల్ టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐదో టీ20లో 45 పరుగులు చేసిన రాహుల్ కు అంతకుముందు మ్యాచులో 56 నాటౌట్,57నాటౌట్,27,39పరుగులు చేశాడు. అయితే అంతముందు విరాట్ కోహ్లీ 2016లో ఆసీస్ తో మూడు మ్యాచుల్లో 199,2019లో వెస్టిండీస్ పై ,మూడు మ్యాచుల్లో 183పరుగులు చేశాడు.

Read More »

టీమిండియా బౌలర్లు ఢమాల్

టీమిండియాతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బారత బౌలర్లను ఉతికిఆరేసి ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 203పరుగులను సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఆటగాళ్ళు భారత బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్లు మున్రో (59),గఫ్తిల్(30)రాణించారు. కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు,నాలుగు సిక్సులతో యాబై ఒక్క పరుగులు చేశాడు. చివర్లో టేలర్(54*)భారత బౌలర్లను దుమ్ము దులిపాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో బుమ్రా,శార్దూల్,జడేజా,చాహల్ ,దూబేలకు తలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat