ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »పాలేరులో తుమ్మల ఎంట్రీ..గందరగోళంలో షర్మిలక్క పొలిటికల్ ఫ్యూచర్..!
న్న మీద కోపంతో తెలంగాణకు వచ్చి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన షర్మిలక్క దుకాణం సర్దేసి పనిలో ఉన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేస్తానంటూ అక్క కీచుకంఠంతో తెగ శపథాలు చేసేసింది..అసలు పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా తన పార్టీలోకి వస్తారంటూ షర్మిలక్క తెగ ఊహించుకుంది..కానీ ఏదో ఒకరిద్దరు ఛోటామోటా నాయకులంతా తప్పా …
Read More »మళ్లీ తెరపైకి మాజీ మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మరొకసారి వార్తల్లోకి కెక్కారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారం గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో శత్రువులను నమ్మిన పర్వాలేదు కానీ ద్రోహులను మాత్రం నమ్మొద్దని తెలిపారు. పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని సంక్షేమాభివృద్ధి …
Read More »షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు. బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని …
Read More »పాలేరులో తుమ్మలకు భారీ మెజారిటీ…
గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచు కోటగా పేరుగాంచిన పాలేరు నియోజకవర్గం, 2016 ఉపఎన్నికలతో అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు భారీ మెజారిటీతో గెలుపొందారు. అదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగిన తుమ్మలకి నియోజకవర్గంలో మంచి స్పందన లభిస్తుంది.పాలేరుకి తలమానికంగా మారిన భక్త రామదాసు ప్రాజెక్టు తుమ్మల కిరీటంలో కలికితురాయిగా మిగిలింది. ప్రాజెక్టు పనులను రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లో …
Read More »మంత్రి తుమ్మలపై మంత్రి హరీష్ ప్రశంసల వర్షం ..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసలు గుప్పించారు.ఈ రోజు ఖమ్మం జిల్లాలో పాలేరులో పాత కాలువను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ పట్టువదలని విక్రమార్కుడిలా భక్త రామదాసు ప్రాజెక్టును 9 నెలల్లోనే పూర్తి చేయించారని కొనియాడారు. అదే స్ఫూర్తితో నేడు …
Read More »