ఆస్ట్రేలియా వేదికగా వచ్చే అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం టీమ్ఇండియాను ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరామం లేని క్రికెట్తో బుమ్రాకు వెన్నెముక గాయం కాగా, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. మెగాటోర్నీ …
Read More »