తెలంగాణలో జరుగితున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పట్నం మహేందర్రెడ్డి(రంగారెడ్డి), శంభీపూర్ రాజు(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (వరంగల్), కల్వకుంట్ల కవిత(నిజామాబాద్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్ నగర్), కూచికుళ్ల దామోదర్ రెడ్డి (మహబూబ్నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగిలిన 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Read More »కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం..!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రోటోకాల్ చట్టం అంతా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో రాసుకున్నవి. తెలంగాణలో సరికొత్త ప్రోటోకాల్ చట్టాన్ని తయారు చేయవాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.శాసన మండలి సమావేశం మందిరంలో విశేష అధికారుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన విశేష అధికార ల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ముఖ్య అతిధి …
Read More »తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయం..
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఇక్కడ పార్టీని ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయి ఎందుకంటే నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది,ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు …
Read More »