Home / Tag Archives: PLANNING

Tag Archives: PLANNING

అదానీ సంచలన నిర్ణయం

టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పొల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకోవడం ఈ విషయాన్ని నిర్థారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై అదానీ గ్రూప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read More »

ఒక్కసారిగా ఘాటు పెంచేసిన హన్సిక.. స్పైసీ కంటెంట్ తో

భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదే web series. రాధిక ఆప్టే, కైరా అద్వానీ వంటి అగ్ర హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. మున్ముందు అంతా డిజిటల్ మీడియా రంగంలోకి వెళ్తుండటంతో హన్సిక కూడా ఈ వైపు అడుగులు వేస్తోంది ఇప్పటికే తెలుగులో సందీప్ కిషన్ రానా వంటి హీరోలు కూడా డిజిటల్ మీడియా …

Read More »

కొత్తతరం స్పేస్​సూట్‌లను ఆవిష్కరించిన నాసా..!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 2024లో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు వారికి కొత్తతరం స్పేస్​సూట్‌లను ఆవిష్కరించింది. వీటిలో ఒక స్పేస్​సూట్‌ను ఎక్ష్ ప్లోరేషన్‌ ఎగ్జ్రా వెహిక్యులర్‌ మొబిలిటీ యూనిట్‌ లేదా గ్జెముగా నాసా పిలుస్తోంది. గ్జెమూను చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉపయోగించేందుకు డిజైన్ చేసింది.చంద్రుడిపై ఎక్కువ కాలం పరిశోధనలు చేసేందుకు గ్జెము ఉపకరిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.మరో స్పేస్​సూట్‌ను ఓరియన్ క్రూ సర్వైవల్ సిస్టమ్‌గా పిలుస్తోంది. …

Read More »

కోడెల విషయంలో మరో స్కెచ్..అలా అయితే దీనికి సమాధానం చెప్పు బాబు..?

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో స్కెచ్ వెయ్యడానికి సిద్దంగా ఉన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషయంలో ప్రభుత్వాన్ని ఇరికించడానికి మరో ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. కోడెల విషయంపై మానవ హక్కుల కమిషన్, కేంద్ర హోం మంత్రికి పిర్యాదు చెయ్యాలని బాబు స్కెచ్ వేస్తున్నారని సమాచారం. చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో కోడెల ఆత్మహత్యపై చర్చించి ప్రభుత్వం …

Read More »

పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..

గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్‌ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …

Read More »

జగన్ పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబేనా?

నూటికి నూరు పాళ్లు చంద్రబాబు ప్రమేయంతోనే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మళ్లా విజయప్రసాద్‌ పేర్కొన్నారు. తూతూ మంత్రంగా సిట్‌ విచారణ అంటూ కేసును నీరుగార్చడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొవడం చేతకాక ఆయనను తుద ముట్టించడానికి చంద్రబాబు అండ్‌ కో పక్కా ప్లాన్‌ వేసిందన్నారు.ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారన్నారు.   వైయస్‌ జగన్‌మోహన్‌ …

Read More »

కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు

మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat