తమ యూజర్లకు ఎయిర్టెల్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్ రేట్లను పెంచిన సంస్థ.. మరోసారి పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో సగటు యూజర్ పై వచ్చే ఆదాయం రూ.200 మార్కును దాటాలని ఎయిర్టెల్ భావిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 145తో పోలిస్తే ఈసారి మార్చి నాటికి రూ. 178కి పెంచుకుంది. దీన్ని ఇప్పుడు రూ.200కు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఫలితంగా టారిఫ్ పెంచనున్నట్లు ప్రకటించింది.
Read More »ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు
ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …
Read More »తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంచుకున్న యాక్షన్ ప్లాన్స్ ఇవేనట
ఓటమితో రగిలిపోతున్న తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి పలు విధ్వంసాలకు ఒడిగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందట.. తాజాగా జరుగుతున్న సమీకరణాలు చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తోంది.. ప్రతి హిందువులకు సంబంధించిన ఈవెంట్లలో క్రైస్తవమత ప్రచారం చేపించడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక క్రిస్టియానిటీ పెరిగిపోయిందని జనాలని రెచ్చగొట్టడం.. సామాన్యుడికి అందే రేషన్, పింఛన్లు పై దుష్ప్రచారం చేయడం.. రాజధాని , పోలవరం జగన్ వచ్చాక ఆగిపోయాయి …
Read More »