Home / Tag Archives: polavaram (page 3)

Tag Archives: polavaram

పోలవరంపై పూనుకున్న మెఘా..ఇక చకచకా పనులు..!

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే తనకి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు. అంతేకాకుండా మరోపక్క పోలవరం విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలు అభినంధదాయకం. పోలవరం పనులను మెఘా కి అప్పగించారు. అప్పగించిన తరువాత రోజు నుండి చకచకా పనులు జరుగుతున్నాయి. అయితే ముందు కాంక్రీటు పనులు జరగాలంటే పేరుకుపోయిన బురద మరియు నీరును బయటకు తోడాలి. …

Read More »

అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!

ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …

Read More »

నవయుగ‌కు షాక్… పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్ట్…!

ఏపీ వర ప్రదాయని పోలవరం పనులు ఇక చకా చకా జరుగనున్నాయి. పోలవరం నిర్మాణపనులపై విధించిన స్టేను హైకోర్ట్ ఎత్తేస్తూ, మేఘా ఇంజనీరింగ్‌కు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌తో పాటు, ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ …

Read More »

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు …

Read More »

చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!

ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు..రాజధాని డ్రామా, పల్నాటి డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, గ్రామవాలంటీర్ల పరీక్షా పేపర్ లీక్ డ్రామా..ఇలా వరుసగా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఎన్ని డ్రామాలు ఫెయిలైనా ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం చంద్రబాబు ఆపడం లేదు. తాజాగా రివర్సె టెండరింగ్‌తో ప్రభుత్వానికి 743 కోట్ల …

Read More »

ఏపీఎస్పీలోని టైపిస్టు వల్లు పేపర్ లీక్ అయ్యిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో …

Read More »

జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 …

Read More »

ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ కార్పోరేష‌న్ లోనే అప్పుడప్పుడు అమలయ్యే రివర్స్ ని జగన్ ఎలా వర్కవుట్ చేసారు.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అసలు రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటో చూద్దాం.. ప్ర‌భుత్వం అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల ద్వారా చేయించ‌డానికి టెండ‌ర్లు పిలుస్తారు. ఇవి చాలా రకాల్లో ఉంటాయి. ఓపెన్ టెండ‌ర్, బిడ్డింగ్ స‌హా ప‌లు ప‌ద్ధ‌తుల్లో టెండర్లు వేస్తారు.. …

Read More »

పోలవరం రివర్స్ టెండరింగ్ సాహసోపేతం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరు రాష్ట్రాల గురించి.. మధ్య నెలకొన్న పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి బాగా పనిచేస్తోన్నారు. రాష్ట్రానికి …

Read More »

కొద్ది రోజులు ఓపిక పట్టు ఉమా.. మీ వేల కోట్ల దోపిడీ అంతా బయటకు వస్తుంది..!

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ల విమర్శలకు తనదైన స్టైల్లో పదునైన పంచ్ డైలాగులతో, సెటైర్లతో  కౌంటర్ ఇచ్చే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ విజయసాయిరెడ్డి… తాజాగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకుపై విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమల ఆధ్యర్యంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat