దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి నాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలక కోరిక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ ప్రాజెక్టు పనులు ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఈ నేపత్యంలో 2014 ఎన్నికల్లో బూటకపు హామీలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనం పోలవరం తహశీల్దారును బదిలీ చేయడమే. …
Read More »ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…
దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడుతున్న నిరీక్షణకు తెరపడనుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న చంద్రబాబు భేటీ జరగనుందని సమాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల …
Read More »పవన్ ఇజ్జత్ తీసిన చంద్రబాబు .పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా ..?..
టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం …
Read More »”చంద్రబాబు సర్కార్ మరో ఘనత”
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సారి చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి మరుగున పడినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు కేంద్రంతో రాజీపడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ.. ప్రజలపై అదనపు భారంపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. విదేశాల నుంచి …
Read More »ఫలించిన జగన్ పోరాటం ..దిగొచ్చిన కేంద్రం ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఇటు రాష్ట్ర టీడీపీ సర్కారుపై అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మీద తమదైన స్టైల్ లో పోరాడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ -బీజేపీ ఇచ్చిన పోలవరం ,ప్రత్యేక హోదా ,రైల్వే …
Read More »బాబు వలన పోలవరం ఆలస్యం ..
ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో …
Read More »పోలవరంపైకుట్రకు తెరలేపిన బాబు ..పక్కా ఆధారాలు మీకోసం ..
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ పోలవరం ప్రాజెక్టు వివాదం .పోలవరం ప్రాజెక్టు మీద అధికార టీడీపీ పార్టీకి కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .లేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న కుట్రల వలన పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుంది అని అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది .కాదు అధికార పార్టీ నియమాలను తుంగలో తొక్కి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది అని ఇటు …
Read More »పవన్ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ..
టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిన సంగతి తెల్సిందే .ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ రాజమహేంద్రవరంలోని రివర్ బే హోటల్ నుండి బయటకు వచ్చింది .దీంతో అప్పటికే గుమి గూడిన పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ఎదురుగా వచ్చారు . ఒక్కసారిగా కొన్ని వందల మంది …
Read More »జగన్ ఈ సలహా పాటిస్తే సీఎం కావడం ఖాయం -ఉండవల్లి..
ఉండవల్లి అరుణ్ కుమార్ గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై తనదైన స్టైల్ లో ప్రెస్ మీట్ పెట్టి మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ ..పాలన ఎలా చేయాలో ..ప్రజలకిచ్చిన హామీలతో పాటుగా కేంద్రం విభజన చట్టంలో నెరవేర్చాల్సిన హామీలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలో కూడా సవివరంగా చెబుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి …
Read More »బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …
Read More »