వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా మస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలు జగన్పై పూలవర్షం కురిపిస్తూ.. జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారిలో తానున్నానన్న భరోసాను కల్పిస్తూ ముందకు సాగుతున్నారు. …
Read More »‘వైసీపీకే నా ఓటు’ అంటూ ఈ విద్యార్థి ఏం చెప్పిందో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్పై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. కాగా, వైఎస్ …
Read More »చంద్రబాబు, జగన్ల మధ్య తేడాలు గురించి వీరు ఏం చెప్పారో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి పదో జిల్లాగా తూర్పు గోదావరిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ మండే ఎండలను, జోరు …
Read More »జగన్ చెప్పిన ఆ మాటకు.. ముమ్మిడి వరం ప్రజలు ఫిదా..!
ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబు సర్కార్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లక్షల మంది వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎండా, చలి, వాన ఇలా ఏ సమస్యను లెక్క చేయకుండా జగన్ చేస్తున్న పాదయాత్రకు …
Read More »జగన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సరికొత్త చరిత్రలను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు ఆంధ్రప్రదేశ్ మరో సారి కేంద్ర బిందువుగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ ఎండా, చలి, వాన వాటన్నిటినీ లెక్క చేయకుండా ప్రజల మధ్యనే ఉంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. కాగా, ప్రజా సంకల్ప …
Read More »జగన్ సమక్షంలో 40 మంది వైసీపీలోకి..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తాను చేస్తున్న పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని పదో జిల్లాగా.. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్పై పూలవర్షం కురిపిస్తున్నారు. మండుటెండలను, …
Read More »జై జగన్ అని క్రాఫ్ కొట్టించుకున్న విద్యార్థికి జగన్ ఏం చెప్పాడో తెలుసా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా తన పాదయాత్రను ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం జగన …
Read More »ఈ ఉత్తరం ఎవరికి చేరుతుందో తెలుసా..??
మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం ప్రపంచంలో ఎవరికి చేరుతుందో తెలుసా..? ఈ ప్రశ్నను లేవనెత్తిన వ్యక్తి మరెవరో కాదండి బాబోయ్.. స్వయాన టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే చెప్పేశారు. ఇంతకీ ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే..? మోసగాడు అని చిరునామా రాసిన ఉత్తరం డైరెక్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేరుతుందని, కావాలంటే మీరు కూడా ఉత్తరంపైన ఉన్న చిరునామా …
Read More »సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..!
వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. ప్రజా సంక్షేమాన్ని తాకట్టు పెట్టే ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా..? అంటే అది ఒక్క ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే అన్నారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్లేసిన ప్రజలకు, స్నేహానికి విలువ ఇవ్వని రాజకీయ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. see also:ఎన్టీఆర్ ఎప్పుడో చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని …
Read More »వైఎస్ఆర్ గురించి ఎవ్వరూ చెపని విధంగా..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారని, ఆ సమయంలో ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపాన పోలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. see also:సీఎం చంద్రబాబుకు మోత్కుపల్లి సవాల్..! సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబు రావాలంటే.. బాబు రావాలనే నినాదాన్ని …
Read More »