గర్భిణీ తన కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి కోసం తల్లి నాణ్యమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని పండ్లు మంచివే అయినా, గర్భిణులకు కొన్నింటిని మాత్రం తప్పకుండా తినాలని …
Read More »ప్రెగ్నెన్సీ టైమ్లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్ !!
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …
Read More »ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన
తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Read More »తెలంగాణలోనే తొలిసారిగా ఖమ్మం ప్రధాన సర్కారు దవాఖానలో భర్త సమక్షంలో పురుడు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ …
Read More »రెండు సార్లు గర్భాస్రావమైందని హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
తనకు ఒకసారి కాదు రెండు సార్లు గర్భాస్రావం అయిందని టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హాట్ బ్యూటీ …బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ కాజోల్ తన గర్భాస్రావంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ” నేను సినీ హీరో అజయ్ దేవగన్ తో నాలుగేళ్లు ప్రేమ,డేటింగ్ చేశాను. ఆ తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళి అనంతరం రెండు సార్లు తనకు గర్భాస్రావం …
Read More »దానిలో మహిళల కంటే మగవారే వీక్..!
ఆ విషయంలో మహిళలే మగవారికి బెస్ట్. మహిళల కంటే మగవారే ఆ విషయంలో వీక్. ఇంతకూ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..?. అయితే చదవండి ఏ విషయంలో మహిళలు మగవారి కంటే ఉత్తమం. మహిళల కంటే మగవారిలోనే సంతానలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏపీలో వైజాగ్ లో జరిగిన గైనకాలిస్టుల సమావేశంలో వైద్యులు తేల్చి చెప్పారు. సంతానలేమి వయస్సు 35 నుంచి 30 కి పడిపోయింది. మహిళల కంటే 1.5% …
Read More »మద్యం మత్తులో గర్భిణీని -వీడియో వైరల్ ..!
ఆమె నిండు గర్భిణీ ..పాట పాడలేదు అని ఏకంగా నిలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు .అసలు విషయానికి పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయనీ అయిన ఇరవై నాలుగు ఏళ్ళ సమీనా సమూన్ మొన్న మంగళవారం నాడు సాయంత్రం సింద్ ప్రావిన్స్ లోని కంగా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చింది.అయితే ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో కూర్చొనే పాటలు పాడింది. అక్కడ ఉన్న తారిఖ్ …
Read More »సభ్య సమాజం తల దించుకునే సంఘటన ..నిండు గర్భిణికి తోడుగా వస్తే ..?
ప్రస్తుత సమాజంలో ఆడవారికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడ చూసిన కానీ మహిళలపై అత్యాచారాలు ,లైంగిక దాడులు ,హత్యలు జరుగుతూనే ఉన్నాయి .దేశ వ్యాప్తంగా నిమిషానికి ఇద్దరో ముగ్గురు మహిళలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనే అంశం అందర్నీ తీవ్ర కలవరానికి గురిచేస్తుంది.చట్టాలు ఎన్ని మారిన ..పోలీసు వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలను అరికట్టలేకపోతున్నారు . అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో …
Read More »నడుస్తుండగానే ప్రసవం -కిందపడి శిశువు ..?
ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువవడం ..సమయానికి 108 వాహనం రాకపోవడంతో కాలినడకన ఆస్పత్రికి బయల్దేరిన గర్భశోకం మిగిలింది .నడుస్తుండగానే ప్రసవం జరగడంతో పుట్టిన మగబిడ్డ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు .ఇలాంటి దారుణమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెంకటాపురంలో చోటు చేసుకుంది . వెంకటాపురం మండలంలో మద్దిమడుగు అటవీప్రాంతంలో గొత్తికోయాల గూడేనికి పద్దామ్ చంద్ ,మంగమ్మ దంపతులు .వెంకటాపురం సమీపంలోని జంగారెడ్డిగడ్డలో రేకుల షెడ్డు …
Read More »