కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ …
Read More »వైఎస్ జగన్ ఢిల్లీకి..మోదీతో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం సీఎం నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి సాయంత్రం 6.15గంటలకు ఢిల్లీ ఏయిర్ పోర్ట్కు వెళ్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్ర 7 గంటలకు జన్పథ్-1కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి అమరావతి …
Read More »గోదావరి బోటు ప్రమాదంపై స్పందించిన ..ప్రధాని మోదీ
విహార యాత్ర తీవ్ర విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న రాయల్ వశిష్ట లాంచీ కచులూరు వద్ద జరిగిన ప్రమాదంలో మునిగిపోయింది.ఈ బోటు ప్రమాదం పెను విషాదానికి దారితీసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాల్లో శోకం మిగిల్చింది. రెండు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి చెందడం, ఆచూకీ తెలియకుండా పోవడం కలచి వేసింది. అయిన వారిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. …
Read More »మోడీ ప్రధాని కాదు.. మోడీ ఒక బాక్సర్.!
నరేంద్రమోడీ ప్రధాని కాదని అతను ఒక బాక్సర్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హర్యాణా రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారత్కు అంతర్జాతీయ బాక్సర్లను అందించిన భీవండి ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. మోడీ ప్రధాని కానే కాదని అందరీపై పంచులు కురిపించే బాక్సర్ అంటూ సంబోధించారు. 2014 ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఒక బాక్స్ర్కు ఓట్లు వేసి ధూంధాంగా …
Read More »22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్….!!!
పాకిస్తాన్కు కొత్త ప్రధాని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నూతన ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, మాజీ ఇండియన్ క్రికెటర్ సిక్ష్క్షెర్ల వీరుడు నవజోత్ సింగ్ సిద్ధూతో పాటుగా కొంతమంది స్నేహితులు మాత్రమే హజారయ్యారు.జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్లో ప్రయాణించారు. మియార్పూర్ నుంచి కూకట్పల్లి వరకు, కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …
Read More »