Home / Tag Archives: rahul gandhi (page 11)

Tag Archives: rahul gandhi

తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టి పెట్టారని , వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. …

Read More »

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలన,సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామ గౌడ సంఘం సభ్యులు, మోర్తార్ మండల ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు  మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం

జోగులాంబ గద్వాల జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సంఘం నుండి  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఫోటో వీడియో గ్రాఫర్స్ కమ్యూనిటీ హాల్ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు బ్యాంకు లోన్ల గురించి అడగడం జరిగింది మన జిల్లా లో కమ్యూనిటీ ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్ శేఖర్ జిల్లా జనరల్ సెక్రెటరీ యము నసింహయ్య …

Read More »

జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తిని అభినందించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

“ప్రతీ మనిషి జీవితంలో బంధం, అనుంబంధం, వాటి తాలూకూ జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయి. అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం వాటికి ఆకృతినిచ్చి ఆరాధిస్తుంటారన్నారు” జోగినిపల్లి సంతోష్ కుమార్. ఆరు సంవత్సరాల క్రితం తన నుంచి దూరమైన తన భర్త జ్ఞాపకాలను, తన భర్త పుట్టిన రోజునాడు నాటిన చెట్టులో చూసుకుంటూ.. ప్రతీ సంవత్సరం తన భర్త పుట్టిన రోజునాడు ఆ మొక్కకు …

Read More »

తెలంగాణలో 24 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో పనిచేస్తున్న 24 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ నిన్న శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత …

Read More »

పార్టీ మార్పుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్​ పార్టీని వీడి బీఆర్‌ఎస్​లో చేరుతున్నట్లు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఖండించారు. భార్య పద్మావతితో కలిసి తాను బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​లో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు, పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు ఎలాంటి ఆధారం లేకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని …

Read More »

తల్లాడలో మొహరం వేడుకల్లో పాల్గొన్న-ఎమ్మెల్యే సండ్ర

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని   తల్లాడ పట్టణం లో మొహరం పర్వదినన్ని పురస్కరించుకొని, నవరాత్రుల్లో భాగంగా ఈరోజు తల్లాడ లో ముస్లిం సోదరి, సోదరులు ఏర్పాటు చేసిన హోమ గుండంన్ని ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు హాజరై పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ముస్లిం సోదరి, సోదరులకు, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ …

Read More »

నిజాయితీకి నిలువెత్తు రూపం, అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రజానాయకుడు, అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అని అన్నారు.కల్లూరు పట్టణంలోని బిఅర్ఎస్ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిఅర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, మండల ఎస్సీ సెల్ కార్యదర్శి బొక్కా వెంకటేశ్వర్లు, AMC డైరెక్టర్ కట్టా అర్లప్ప లు మాట్లాడుతూ….. గత కొన్ని రోజులుగా స్థానిక శాసన …

Read More »

విద్యార్థినిని అభినందించి ల్యాబ్ టాప్ ను అందించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని  పెనుబల్లి మండలానికి చెందిన మండాలపాడు గ్రామానికి చెందిన తడికమల్ల తాతారావు – పద్మ దంపతుల కుమార్తె, గ్రామ సర్పంచ్ మంగమ్మ గారి మనవరాలు సౌమ్య శ్రీ J.E.E అడ్వాన్స్ లో 992 ర్యాంక్ తో  అస్సాం రాష్ట్రంలోని గోవతి లో ఐ.ఐ.టి E.C.E లో సీటు సాధించగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య   అభినందించి రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారథి …

Read More »

పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనాలు వడ్డించిన మంత్రి పువ్వాడ..

మున్నేరు వరద ధాటికి ఖమ్మం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, FCI, దానవాయిగూడెం బాధితుల కోసం ప్రభుత్వం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వెళ్ళి వారిని కలసి ధైర్యం కల్పించి భోజనాలు వడ్డించడమైనది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat