హైదరాబాద్ నగర శివార్లలోని గగన్పహాడ్ వద్ద జాతీయరహదారిపై వరద బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి కురిసిన వానలతో గగన్పహడ్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి కోతకు గురయ్యింది. అప్ప చెరువు తెగడంతో జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో 44వ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమయ్యాంది. వరద ఉధృతికి బస్సులు, కార్లు, లారీలు కొట్టుకుపోయాయి. ఈఘటనలో 30 కార్లు, 30 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను …
Read More »జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాత భవనాల యజమానులకు తెలియజేయాలని …
Read More »దేశ రాజధానిపై కనికరం చూపించిన వరుణుడు..!
గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. …
Read More »ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?
ఆర్టిజిఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా ఉరుములు పిడుగులు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా రైతులు పంటలు వేసి చేతికి వచ్చే సమయంలో ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీలైనంత వరకు చెట్ల కింద …
Read More »దసరా సెలవులు ప్రమాదానికి దారితీస్తాయా..? కాపాడాల్సిన భాద్యత మీదే ?
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శనివారం నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. పిల్లలకు సెలవులు ఇచ్చారని తల్లితండ్రులు ఆనందపడడం కాకుండా వారు గమనించాల్సిన మరియు పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అంశాలు గురించి తెలుసుకోండి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. కాబట్టి చెరువులు,కుంటలు,కాల్వలు,చెక్ డ్యాములు, వాగులు, వంకలు, జలాశయాలు, బావులకు పిల్లలను ఈతకు వెళ్లకుండా ఉండమని చెప్పాల్సిన బాధ్యత …
Read More »రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!
పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే …
Read More »శాంతించిన గోదావరి..!
తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. …
Read More »వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు
మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …
Read More »ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం
దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005 పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …
Read More »బ్రేకింగ్ న్యూస్..రానున్న 24గంటల్లో భారీ వర్షాలు
రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది.పలుచోట్లు భారీ వర్షాలు పడనున్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న 24గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉంది.ఇది వెస్ట్ బెంగాల్,ఒడిస్సా తీరంలో కేంద్రీకృతమై ఉంది.గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది,ఈ మేరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.
Read More »