ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »Tollywood లోకి త్రిష Reentry
చెన్నై చంద్రం త్రిష… టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసింది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష మెల్లగా తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది. కోలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వచ్చింది త్రిష. అయితే తమిళంలో ‘96’ తర్వాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ త్రిషకు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. గత ఏడాది …
Read More »మమతా మోహన్ దాస్ రీఎంట్రీ
దాదాపు పదేళ్ల పాటు టాలీవుడు దూరమైన అందాల నటి, గాయని మమతా మోహన్ దాస్.. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ అమ్మడు నటించిన లాలాబాగ్ అనే మలయాళ చిత్రం.. తెలుగులోనూ డబ్ కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయనున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ’ టైటిల్ సాంగ్, చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోని స్పెషల్ సాంగ్తో మమత మంచి గుర్తింపు …
Read More »ధోని కెరీర్ ఐపీఎల్ పైనే ఆధారపడి ఉందా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కెరీర్ పై ఆయనకంటే అభిమానులకే టెన్షన్ ఎక్కువగా ఉంది. ఎప్పుడెప్పుడు జట్టులోకి అడుగుపెడతాడు అని అందరు ఎదురుచూస్తున్నారు. జూలైలో ప్రపంచకప్ లో భాగంగా సెమీస్ లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయిన తరువాత నుండి ధోని జట్టుకి దూరం అయ్యాడు. అప్పట్లో ధోని కెరీర్ విషయంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ఐపీఎల్ లో తన ఆట బట్టి జట్టులోకి రావాలో లేదో తెలుస్తుందని …
Read More »ధోని పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోచ్..ఫ్యాన్స్ ఫైర్ !
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత వీరామం తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ లో ట్రైనింగ్ కి సంబంధించి రెండు నెలలు పాటు క్రికెట్ నుండి తప్పుకున్నాడు. అప్పటినుండి ఇప్పటికివరకు ధోని జట్టులోకి రాలేదు. అయితే తాజాగా ధోని అసియా ఎలెవన్ జట్టుకు ఎన్నికయ్యాడు. ఈ నేపధ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రావిశాస్త్రి ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. వచ్చే ఏడాది ధోని ఆటను …
Read More »మైదానంలో అడుగుపెట్టనున్న మిస్టర్ కూల్..!
టీమిండియా మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ సింగ్ ధోని 2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అతను గత మూడు నెలల నుండి క్రికెట్కు దూరంగా ఉన్నాడు, అతను ఆటగాడిగా క్రికెట్ మైదానంలోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ధోని త్వరలోనే జట్టులోకి వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. మరో పక్క మాజీ క్రికెటర్లు …
Read More »రీ ఎంట్రీలు వైసీపీకి లాభమా..? నష్టమా..?
ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?
సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …
Read More »