మరో సంచలనం సృష్టించేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. మరో కొత్త ప్రొడక్ట్ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జియో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే పరిచయం చేసిన దిగ్గజ సంస్థ.. ఇప్పుడు కొత్తగా ల్యాప్టాప్లను తీసుకురావాలని నిర్ణయించింది. కేవలం రూ.15వేలకే ల్యాప్టాప్ను అందించాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని జియో బుక్పేరుతో మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ల్యాప్టాప్ 4జీ నెట్వర్క్తో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాప్టాప్లలో కొన్ని …
Read More »బ్రేకింగ్..ఈడీ ముందుకు రిలయన్స్ చైర్మన్ అనీల్ అంబానీ !
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనీల్ అంబానికి ఈడీ షాక్ ఇచ్చింది. రాణా కపూర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురికి ఈడీ సమాన్లు జారి చేసింది. ఇప్పుడు ఇది అనీల్ అంబానికి కూడా తగులుకుంది. ఆయనకు కూడా ఈడీ నోటిసులు జారీ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ నుండి పలు ప్రైవేటు సంస్థలు రుణాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ రుణాలు కట్టడంలో వారు …
Read More »