మద్రాస్ హైకోర్టు వివాహం కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యలు చేసింది. కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరులోని ఒక ప్రైవేటు లాడ్జీకి కోయంబత్తూరు జిల్లా అధికారులు సీలు వేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక గదిలో వివాహం కాని జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉండటంతో లాడ్జీకి సీలు వేసినట్లు లాడ్జీ యాజమాన్యానికి తెలిపారు. లాడ్జీ యజమాని పోలీసు, రెవెన్యూ అధికారులు …
Read More »