న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం సాదించింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 1-1తో సమం చేసింది టీమిండియా. 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ (7)ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్లు కలిసి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా …
Read More »శిఖర్ ధావన్ అర్ధశతకం
రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (51; 64 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం బాదాడు. తొలి పవర్ప్లేలో దూకుడుగా ఆడిన అతడు ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీ ఔట్ కావడంతో సమయోచితంగా బౌలింగ్ను ఎదుర్కుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడడం లేదు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 114/2తో ఉంది. దినేశ్ కార్తీక్ (16; 26 బంతుల్లో 1×4) …
Read More »రెండో వన్డేలో..బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
పిచ్ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్సర్ పటేల్ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో కివీస్ జట్టు కెప్టెన్ …
Read More »