వేయి గొడ్లను తిన్న రాబందు..ఒక చిన్న గాలి వానకు రాలి చచ్చినట్లు..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..చట్టాన్ని తన చుట్టంగా..న్యాయాన్ని తన గుమ్మంలో ఇంటి గుమ్మంలో కట్టేసుకున్నట్లుగా విర్రవీగుతూ లక్ష కోట్లు దోచుకుని, ఎన్ని తప్పుడు పనులు చేసినా తెలివిగా తప్పించుకుంటూ… తనకు తాను నిప్పునాయుడిని అని..చెప్పుకునే తుప్పునాయుడు అలియాస్ నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి రాజమహేంద్రవరం సెంట్రల్ …
Read More »అమరావతిలో వైసీపీ అదిరిపోయే స్కెచ్.. చంద్రబాబుకు దిమ్మతిరిగిపోవడం ఖాయం…!
గత 9 నెలలుగా టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్రలపై అధికార పార్టీ విసుగెత్తిపోయింది. తొలుత చంద్రబాబు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా దుష్ప్రచారం చేయిస్తున్నా సీఎం జగన్ పాలనపై దృష్టి పెడుతూ సంక్షేమ కార్యక్రమాలును అమలు చేస్తూ ముందుకుసాగారు. కాని రాజధాని పేరుతో గత 3 నెలలుగా తన సామాజికవర్గానికి చెందిన రైతులతో ఆందోళనలు చేయించడం, శాసనమండలిలో స్పీకర్ షరీష్ను అడ్డంపెట్టుకుని వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడం , ఈసీ నిమ్మగడ్డ …
Read More »శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …
Read More »వంశీ దెబ్బకు తేలిపోయిన చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో …
Read More »దిల్ రాజు పక్కా స్కెచ్..అడ్డంగా బుక్కయిన మహేష్ !
దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. …
Read More »రాష్ట్రంలో మత ఘర్షణలకు టీడీపీ స్కెచ్.. హిందూ, క్రైస్తవులు దాడులు చేసుకునేలా వ్యూహం..!
తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులాలకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అంశం పై పెద్ద ఎత్తున విద్వేషాలు కలిగేలా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం ఆ హామీని నెరవేర్చాలని …
Read More »దుబాయ్లో సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతోంది.అసలు కథ ఇదే..!
ఒకప్పడు చంద్రబాబుకు ప్రధాన ఆర్థిక వనరుగా వ్యవహరించిన సీఎం రమేష్ 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సుజనాచౌదరితో కలిసి, బీజేపీలో చేరారు. మళ్లీ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబే..సీఎం రమేష్, సుజనాలతో పాటు ఉన్న నలుగురు రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు మోదీని దింపేస్తా..అని రంకెలు వేసిన బాబుగారు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీజేపీ పంచన చేరేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అయితే …
Read More »వైసీపీ నేత పీవీపీ పై దాడి..బండ్ల గణేష్, రవి ప్రకాష్ ల ప్రమేయం ఉందా..?
విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పై దాడి జరిగింది.. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా భయటపడినట్టు సమాచారం.. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. రాజకీయ మరియు వ్యాపార కారణాల రీత్యా పీవీపీ పై టీవీ9 సీఈవో రవిప్రకాష్, ప్రముఖ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత …
Read More »బ్రేకింగ్..చెన్నైలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర..యువకుడి అరెస్ట్..!
కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ …
Read More »జగన్ మరో కొత్త స్కెచ్..చంద్రబాబుకు అంతా శూన్యమే
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే …
Read More »